‘నా శ్వాస ఉన్నంత కాలం.. ఈ జన్మ ఉన్నంత కాలం.. సీఎం కేసీఆర్కు, ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేస్తా’ అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ప్రజల దీవెనలతో సిద్దిపేటకు సేవ చేసే అదృష్టం ద�
బీజేపీ ప్రభుత్వం 2019లో జమ్ముకశ్మీర్కు ఉన్న ప్రత్యే క ప్రతిపత్తిని రద్దుచేసింది. బీజేపీ పార్లమెంటులో తనకున్న తిరుగులేని మెజారిటీతో ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఆ రాష్ర్టాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంత
బీఆర్ఎస్ అధ్యక్షుడు, గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో పూర్తిగా సంక్షేమ పథకాలతో నిండి ప్రజలకు వరాల జల్లు కురిపించింది.
మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్సాగర్రావు (పీఎస్ఆర్) మా 61.34 ఎకరాల భూమిని కబ్జా చేసిండు. 1982 నుంచి ఆ ప్లాట్లను కొనుక్కుంటూ వచ్చాం. 2002లో ఈయన కన్ను పడి కజ్జా చేసిం డు.
CM KCR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆ పార్టీ తన భుజం మీద గొడ్డలి పెట్టుకుని రెడీగా ఉందని, రైతులకు మళ్లీ కష్టాలు తీసుకొస్తదని కేసీఆ�
Peddapalli | పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఓదెల జడ్పీటీసీ సభ్యుడు గంట రాములు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే టికెట్ను గంట రాములు ఆశించారు. టికెట్ ద�
పాలేరు నియోజకవర్గంలో యువత ఓట్లే కీలం కానున్నాయి. జిల్లాలోనే అత్యధిక మంది యువతీ యువకులు ఓటర్లుగా ఉన్న నియోజకవర్గంగా పాలేరు నిలిచింది. తాజా ఓటర్ల జాబితా ప్రకారం.. పాలేరు నియోజకవర్గంలోని ఓటర్లలో యువ ఓటర్లే
ఉద్యమంలో చొరబడటం.. చేతిలోకి తీసుకోవడం.. ద్రోహం చేయడం 70 ఏండ్ల పాటు ఈ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో ఇదే కాంగ్రెస్ పోషించిన పాత్ర. ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా తెలంగాణకు చివరిదాక కట్టుబడిన ద
‘మందికి పుట్టిన బిడ్డను మన బిడ్డే అని ముద్దుపెకున్నడట ఒకడు’ అని సీఎం కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్య.. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న వాదనకు అచ్చుగుద్దినట్టు సరిపోతుందని రాజకీయ విశ్ల
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఘనమైన అభివృద్ధి జరుగుతున్నదని, గులాబీ గళమే తెలంగాణకు బలమని, పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపునిస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
మోసకారి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బొంరాస్పేట మండలం మదన్పల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆ�
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్ను మూడోసారి సీఎంగా గెలిపించుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.
ర్16: రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమక్షంలో సోమవారం మధిర బీఆర్ఎస్ పార్టీ జోనల్ స్థాయి బూత్ కమిటీ సమావేశంలో ముదిగొండ సహకార సంఘం మాజీ అధ్యక్షుడు బత్తుల వెంకట్రావు, బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి