కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మవద్దని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆ పార్టీ నాయకులు అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నగర శివారులోని 13వ డివి�
పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పూటకో సీఎం అభ్యర్థి రాజ్యమేలుతాడని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని ఊటకుంటతండా, బొమ్మన్పాడ్, అప్పి�
Gaddar Daughter | అసెంబ్లీ ఎన్నికల వేళ ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతోంది. రోజుల తరబడి తర్జనభర్జనలు చేస్తున్నా ఇంకా అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ప్రజా గాయకుడు, �
Rajasthan Assembly Elections | రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై రెండు వారాలు కావస్తున్నా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేయని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఇవాళ అభ్యర్థుల తొలి జాబితాను �
Mallareddy | వారంటీ లేని ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ వస్తుంది.. ఎవరూ నమ్మొద్దు అని మంత్రి మల్లారెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీ దొంగలకు అడ్డాగా మారిపోయిందని విమర్శించారు
Congress Party | సూర్యాపేట రూరల్ మండలం రామారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాలవరపు వేణు పార్టీకి రాజీనామా చేశారు. పాలవరపు వేణుతో పాటు 215 మంది కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు.
MLC Kavitha | ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 2009లో దీక్ష చేస్తే ఇచ్చినటువంటి తెలంగాణను వెనక్కి తీసుకొని వందలాది బిడ్డల ప్రాణాలను తీసుకున్న ఇటలీ రాణి సోనియాగాంధీ బలిదేవత అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవ�
కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంతో పాటు, 60ఏండ్ల పాలనలో కరెంట్ కష్టాలు, ప్రజల బాధలు ఎలా ఉండేవో నేటి తరానికి వివరించాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్
Cheruku Sudhakar | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఇప్పటికే జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్లో చేరడం లాంఛనమే కానుండగా..నేడు డాక్టర్ చెరుకు సుధాకర్
అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో కల్లోలం కొనసాగుతున్నది. కాంగ్రెస్కు చెందిన అనేక మంది నేతలు పార్టీని వీడటం అగ్రనాయకత్వాన్ని కలవరపెడుతున్నది. ఒకవైపు రాహుల్గాంధీని తీసుకువచ్చి బస్సుయాత్ర
కాంగ్రెస్ పార్టీకి ప్రజాసంక్షేమం పట్టదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా
కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజ�
సకల జనులందరూ కలిసి సాధించుకున్న ప్రజాతెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కుటుంబ పాలనపై ప్రియాంక గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీపై తిరగబడ�
రాష్ట్రంలో బీఆర్ఎస్తోనే సంక్షేమ పాలన సాధ్యమని, కాంగ్రెస్కు ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. తరిగొప్పుల మండలం సోలిపురం, పోతా�
ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని, జరగబోయే ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. గురువారం ఆయన మధిర పట్టణంలో ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిం�