తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట నడిచి, పదవులు అనుభవించి వెన్నుపోటు పొడిచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్ఎస్పై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ర�
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముఖ్యనాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు.
రేవంత్రెడ్డి ఒక బ్రోకర్, చీటర్ అని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు మళ్లీ కష్టాలేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
ప్రజల్లో ఆదరణ, పలుకుబడిలేని నాయకులు వారంటీ లేని పార్టీ, గ్యారంటీ లేని ఆరు పథకాలతో ముందుకు వస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్క ర్ అన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే ధైర్యం లేదని కొడంగల్ ఎమ్మె ల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం కోస్గి మున్సిపల్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి, గుండ్లపల్లి గ్రామాల్లో ఆయన ఎ�
కాంగ్రెస్కు ఓటు వేస్తే నట్టేట ముంచేస్తారని, ఇ ప్పటికే నమ్మి మోసపోయిన కర్ణాటక రై తులు లబోదిబోమంటున్నారని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఎల్లారెడ్డిపల్లి, ఉబ్బడితం�
Minister Jagadish Reddy | తెలంగాణ ప్రజలు, రైతులు కాంగ్రెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆ పార్టీని నమ్మితే అంధకారం రాజ్యమేలుతుందని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. కర్ణాటకలో వ్యవసాయానికి 2 గంటలు కూడా కరెంటు
కాంగ్రెస్లో బీసీ పంచాయితీ ముదురుతున్నది. కాంగ్రెస్లో బీసీ నేతలను చిన్నచూపు చూస్తున్నారని, అవమానిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అస్థిరత్వానికి, అవినీతికి, విధానలోప
Minister Jagadish Reddy | తెలంగాణ ప్రజలు, రైతాంగం కాంగ్రెస్తో అప్రమత్తంగా ఉండాలని, ఆ పార్టీ మాయమాటలు నమ్మి ఓటేస్తే కర్నాటక తరహాలో రాష్ట్రంలో అంధకారం రాజ్యం మంత్రి జగదీశ్రెడ్డి హెచ్చరించారు. కర్నాటకలో వ్యవసాయానికి ర�
V Hanumantha Rao | కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు.. పార్టీకి మరో నేత ఉత్తమ్ కుమార్రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. అంబర్పేటలోని తన నివాసంలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Minister Niranjan Reddy | ప్రజాసేవను తపస్సులా స్వీకరించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలపై ప్రతిపక్షాలవి కేవలం అపోహలు. అపోహలను పటాపంచలు చేస్తూ అభివృద్ధిని సాధించామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్�
Congress | ఛత్తీస్గఢ్లో అధికారం చేపడుతున్న కాంగ్రెస్పై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం రమణ్సింగ్ నియోజకవర్గం రాజ్నంద్గావ్ ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్