CM KCR | రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని రైతుబంధు తీసుకొచ్చాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అధికారులకు హక్కు ఉండొద్దు.. రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ ధరణి పోర్టల్ను తీసుకొచ్చామని కే�
CM KCR | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, దళితబంధు పథకాల సృష్టికర్తను నేనే అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ రెండు పథకాల అమలుతో అటు రైతులు, ఇటు దళితులు ఎంతో
CM KCR | అచ్చంపేట : కొడంగల్కు రా.. కొడవలితో రా.. గాంధీ బొమ్మకు వద్దకు రా.. అని సవాళ్లు విసురుతున్నారు. ఇది రాజకీయం అవుతుందా..? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా..? అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై సీఎం కేసీఆ�
Gutha Sukhender Reddy | కాంగ్రెస్ పార్టీ రైతులు, దళితుల వ్యతిరేక పార్టీ అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukhender Reddy )అన్నారు. గురువారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
Minister Indrakaran Reddy | రైతుబంధును ఆపాలని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేఖ పార్టీ అని
మరోసారి రుజువైందని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రిఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) ఆగ్రహం వ్యక్తం చేశార�
Minister Jagdish Reddy | రైతుబంధును ఆపాలని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి పరాకాష్ట అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లా�
రైతుబంధు పథకానికి పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్కు తెలంగాణ (Telangana) ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతుబంధును (Rythu Bandhu) ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ (Congress) తోకలు కట్ చేయడం �
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా సేవలంది స్తు న్న తనను మరోమారు భారీ మెజార్టీతో గెలిపిం చాలని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కోరారు. బుధవారం మరిపెడలో జిల్లా గ్రంథా లయం చైర్మన్ గుడి�
‘ప్రజలే నా కుటుంబ సభ్యులు.. నా అన్నదమ్ముళ్లు.. అక్కాచెల్లెళ్లు.. వారి కోసం వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ నిజాయితీగా పనిచేస్తున్నా.. వారి నుంచి నేనేమీ ఆశించలేదు. వారి సంక్షేమం కోసం మున్ముందు మరింత పనిచేస్తా..�
‘కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటున్నది. వాళ్లవన్నీ ఆపద మొక్కులే. గెలిచేదాక ఓ మాట.. గెలిచిన తర్వాత మళ్లీ పాత కథే అవుతుంది. వాళ్ల పాలన మనకు కొత్తనా.. రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్ల�
కాంగ్రెస్ పార్టీ అరవై ఏండ్ల పాలనలో గొంతు తడుపు కోవడానికి గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడేవారిని, బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత మంచినీళ్లు అందుతున్నాయని ఎమ్మెల్యే , బ
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నర్సం
కార్యకర్తల అభిప్రాయాల మేరకు రెండురోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని మాజీ మంత్రి నాగం జనార్ధన్రెడ్డి వెల్లడించారు. నాగర్కర్నూల్ టికెట్ ఆశించి భంగపడిన ఆయన తాజాగా నియోజకవర్గ పరిధిలోన�