Patnam Narender Reddy | సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తానన్న పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ముందు తనపై పోటీ చేసి గెలవాలని రేవంత్కు ఎమ్మెల్యే ప
Kuruva Vijay Kumar | టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్కు టీ పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కురువ విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలం�
‘కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు తప్పవు. వారు ఇచ్చిన హామీలకు ఆశపడి మేం ఓట్లు వేశాం. ఇప్పుడు గోస పడుతున్నాం. కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చింది.. ఇప్పటివరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మహిళల కోసం ఉచిత బస్సులు పెట్టా�
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ర్టాన్ని కూడా అమ్మకానికి పెడుతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించార�
మరిపెడలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మున్సిపల్ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గంట్ల శ్రీనివాస్రెడ్డి, ముదిరెడ్డి వీరారెడ్డి, మచ్చర్ల రాములుతోపాటు 300 మంది కార్యకర్తలు ఆ పార్టీకి రా
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలు నీటిమూటలేనని, వారికి మాటలు తప్ప చేతలు తెలియవని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం విజయదశమిని పురస్కరించుకుని మండలంలోని రామానగరంలో బీఆర్ఎస్ ప్రకటిం�
కారు.. ప్రచార జోరు సాగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పదికి పది స్థానాలు దక్కించుకునేందుకు వ్యూహంతో ముందుకెళ్తోంది. సీఎం కేసీఆర్ పది నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ప్రభుత
కర్ణాటక రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ చెప్పిన మాటలు విని, వారికి అసెంబ్లీ ఎన్నిక ల్లో ఓటు వేసి గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పడి సుమారు ఆరు నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన హామీలన్నీ బూటక మని తేలిందని జుక్కల్ నియోజ�
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆరు అబద్ధాలేనని, కాంగ్రెస్ నాయకులు ఎన్ని గ్యారెంటీలు ప్రకటించినా తెలంగాణలో వారికి వారంటీ లేదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సోమవారం రాయికో�
దుబ్బాకకు టైం పాస్ ఎమ్మెల్యే దొరికాడని, అమాయక ప్రజలను మోసం ఎమ్మెల్యే రఘునందన్రావు గత ఎన్నికల్లో అనేక మాయ మాటలు చెప్పి గద్దెనెక్కి, పైసా పని చేయకుండా అంతా తానే చేసినట్లు ఫొటోలకు ఫోజులు తప్ప చేసింది ఏమీ�
రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు. అందరినీ ఆగం పట్టిచ్చారు. కరెంట్ కోతలతో రైతులకు చుక్కలు చూపించారు.
Minister Puvvada | ఖమ్మం నగరంలోని త్రీటౌన్ పరిధిలో గల గోళ్లపాడు చానల్(Gollapadu channel)లో అవినీతి జరిగిందంటున్న మీరు ఇన్నేళ్లు నోరెందుకు మూసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినందున అవినీతి జరిగిందంటున్నారు. దమ్ముంటే నిరూప�
Minister Harish Rao | తెలంగాణ పాల పిట్ట సీఎం కేసీఆర్. తెలంగాణలో కేసీఆర్(CM KCR) ఒకవైపు.. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తులు మరో వైపు ఉన్నారు. తేల్చుకోవాల్సింది ప్రజలేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావ