తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలంటూ వస్తున్నదని, 60 ఏళ్లు పాలిస్తే ఆరు గ్యారెంటీలెందుకని, అలాంటి మోసగాళ్ల పార్టీని నమ్మొద్దని ఖమ్మం ఎంపీ, లోక్సభా �
మైనంపల్లి దెబ్బతో మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. కాంగ్రెస్ పార్టీలోని క్యాడర్ అంతా బీఆర్ఎస్ గూటికి చేరుతున్నది. చిన్నశంకరంపేట మండలానికి చెందిన నలుగురు ఎంపీటీసీలు, మండల అధ్యక్షుడు �
KTR | ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరంపై పదేపదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సాగునీటి, తాగునీ�
KTR | బీఆర్ఎస్ పార్టీ ఎవరికి బీ టీమ్ కాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని మాట్లాడిన రాహుల్ గాంధీపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్ల
Revanth Reddy | టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని గద్వాల్ కాంగ్రెస్ నేత కురువ విజయ్ కుమార్ ఈడీకి ఫిర్యాదు చేశారు. టికెట్లు అమ్ముకున్న డబ్బులతో మనీ ల్యాండరిం
కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం ఏమిటి? ఒకటి.. ఫెడరల్ స్ఫూర్తి లేదు. రాష్ర్టాల మీద గౌరవం లేదు. రెండు.. ప్రజల ఆకాంక్షలు పట్టవు. తాత్కాలిక తాయిలాలతో బండి లాగిస్తుంది తప్ప సమస్య పరిష్కరించదు. మూడు.. సమస్యలు తానే
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అబద్ధాలే ఆలంబనగా, రాష్ట్రంపై విషం చిమ్మడమే లక్ష్యంగా తమ పర్యటన ప్రారంభించారు. ములుగులో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు అలవో�
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామాంజాపూర్లో కాంగ్రెస్ పార్టీ బుధవారం సాయంత్రం నిర్వహించిన సభ పరిస్థితి ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి’ అన్న చందంగా మారింది. చాటింపు గొప్పగా ఉన్నా.. సభ చప్పగా సాగడం�
CM KCR | మేడ్చల్ నియోజకవర్గ ప్రజల కష్టాలను అర్థం చేసుకునే మల్లారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాజకీయ అనుభవం కలిగిన, సింపుల్గా ఉండే మల్లారెడ్�
KTR | మంత్రి గంగుల కమలాకర్ మీద పోటీ అంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగులను భారీ మెజార్టీతో గెల
MLC Kavitha | రాహుల్ గాంధీ ఆయన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. ఎన్నికల వచ్చినప్పుడు వచ్చి ఏదో నాలుగు ముచ్చట్లు చెప్పి దానితో నాలుగు ఓట్లు వస్తాయని అనాలోచితమై�