CM KCR | ధర్మపురిలో గోదావరి ఉన్నది కూడా కాంగ్రెస్, బీజేపీ నాయకులు మరిచిపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను చాలా ఘనంగా నిర్వహించుకున్నామని కేసీ�
CM KCR | తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే.. మళ్లా పైరవీకారులు పుట్టుకొస్తరు.. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు అవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎ�
CM KCR | కాంగ్రెస్ పార్టీది దుర్మార్గమైన సంస్కృతి అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కత్తులతో దాడులు చేసి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.
CM Nitish Kumar: కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును బీహార్ సీఎం నితీశ్ కుమార్ తప్పుపట్టారు. అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపైనే కాంగ్రెస్ పార్టీ తన దృష్టిని కేంద్రీకరించిందని, ఇం
Jangaon | జనగామ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. కిందిస్థాయి నాయకత్వాన్ని పట్టించుకోవడం లేదని పలువురు ఆ పార్టీ నేతలు కినుక వహించారు. ధూళిమిట్ట మండలంలోని ఉమ్మడి కొండాపూర్ గ్రామానికి చెందిన పలువురు గిరి�
ఐదు నెలలు గడువకముందే కర్ణాటకను అధికార కాంగ్రెస్ కాటగలుపుతున్నది. సాగుకు నిరంతరాయంగా కరెంటిస్తామంటూ అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఐదు గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేస్తూ రైతులను అరిగోస పెడుతున్న�
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయ త్నం చేయించిన కాంగ్రెస్ పార్టీ హింసా రాజకీయాలపై చర్యలు తీసుకోవాలని కోరు తూ బుధవారం ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యేబాల్క సుమన
లంగాణ రాష్ట్రంలోనే నిలకడ లేని నాయకుడు ఎవరంటే తాను తప్ప మరొకరు కాదని గడ్డం వివేక్ మరోసారి నిరూపించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రోజుకో పార్టీ మార్చడం, పూటకో మాట చెప్పడంలో ఆయనను మించినోళ్లు లేరని రుజు
ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ల పంచాయితీ కొనసాగుతున్నది. ఎన్నో ఏండ్లుగా పార్టీ జెండా మోస్తూ టికెట్లు దక్కని నాయకులు తమ నిరసన గళం వినిపిస్తున్నారు.
ఎవరెన్ని ట్రికులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది సీఎం కేసీఆరేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మెదక్ జిల్లా పాపన్నపేట, హవేలీఘనపూర్, మెదక్, మెదక్ పట్టణం, చిన్నశంకర
కందనూలు, కల్వకుర్తి గడ్డ.. గులాబీ పార్టీకి అడ్డాగా మారాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అభివృద్ధిని పరుగులు పెట్టించగా.. సంక్షేమ సౌరభాలతో బీఆర్ఎస్ గెలుపు నల్లేరుమీద నడకే అని రాజకీయ విశ్లేషకులు �
బీఆర్ఎస్ ద్వారానే అభివృద్ధ్ది సాధ్యమని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 12, 13 వార్డుల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గడపగడపకు వెళ్లి
Ponnala | బీసీలను ముంచింది కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణ భవన్లో సీనియర్ నేత దాసోజు శ్రవణ్, నందికంటి శ్రీధర్తో కలిసి ఆయన బుధవారం మీడియాతో మాట్లా�
BRS Party | హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకుడు ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తిరిగి గులాబీ గూటికి చేరుకున్నారు.
Minister Gangula | రాష్ట్రం రాక ముందు తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదో..ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలి. నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్న కొత్తపల్లిని అభివృద్ధి చేయాలని ఎవరికి మనసు రాలేదు. నేడు కొత్తపల్లి ఎవరు ఊహించని రీ�