కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అమలు చేయని పథకాలు ఇక్కడ చేస్తారా..? అని జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు ప్రశ్నించారు. మంగళవారం జహీరాబాద్ మండల పరిధిలోన�
CM KCR | తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల నుంచి కర్ఫ్యూ లేదు.. మతకల్లోలం లేదు.. చీమ కూడా చిటుక్కుమనలేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హిందూ, ముస్లింలందరూ కలిసి బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నార�
CM KCR | మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు స్వయానా రైతు.. ఆయన రైతుల బాధలు తెలిసిన వ్యక్తి అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశ�
CM KCR | రాష్ట్ర మలి దశ ఉద్యమ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు. హుజూర్నగర్ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు.
CM KCR | తెలంగాణ కాంగ్రెస్ వైఖరిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా హుజూర్నగర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి స
CM KCR | కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాడ వాడకు సీఎంలే ఉన్నారు.. ప్రతి ఒక్కరూ నన్ను గెలిపిచండి నేను ముఖ్యమంత్రి అయితా అంటున్�
Hyderabad | రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల చూపు BRS పార్టీ వైపే ఉందని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద పద్మారావు నగర్కు చెంది
MLA Bhikshamayya Goud | కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రాన్ని అమ్ముతారని, బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బూడిద భిక్షమయ్యగౌడ్(MLA Bhikshamayya Goud )అన్నారు. ఆలేరు పట
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక గతే తెలంగాణలోనూ వస్తుందని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్ల మండలంలోని మూస్తంభంతండా, నేలబండతండా, వాయిల్
మహానగరంలో అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితిపై రెండో జాబితా పిడుగుపాటులా తయారైంది. ఉన్న పది మందిలో ఒకరికి టికెట్ ఇస్తే మిగతా వారంతా ఉడాయిస్తారని ముందుగానే ఊహించిన కాంగ్రెస్ అధిష్ఠానం తప్ప
కాంగ్రెస్ పార్టీ నేతల కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, ప్రజాసంక్షేమం కోసం పనిచేసే బీఆర్ఎస్ను ఎన్నికల్లో గెలిపించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు మదన్లాల్ పిలుపునిచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కేటాయించిన 100 సీట్లలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి దాదాపు 50కి పైచిలుకు ప్యారాచూట్ నేతలకు టికెట్లు అమ్ముకున్నారని బహిష్కృత నేత, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర�
కాంగ్రెస్ నాయకుడు, గంగాధర సింగిల్ విండో మాజీ చైర్మన్ కొత్త జైపాల్రెడ్డి మంగళవారం భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్లో చేరనున్నట్లు ఆయనే స్వయంగా ధ్రువీకరించారు.
భారతదేశం వ్యవసాయాధారిత దేశం. మొదటి పంచవర్ష ప్రణాళిక మొదలుకొని ఇప్పటివరకు వ్యవసాయానికి ఎంత వీలైతే అంత ప్రోత్సాహకాలు అందిస్తూ ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం కొనసాగుతున్నది కానీ, అనుకున్న రీతిలో, జనాభాకు