Minister Srinivas Goud | రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటున్నది. రాహూల్ గాంధీ(Rahul Gandhi) పొర్లు దండాలు పెట్టినా.. పది సార్లు పర్యటించినా మీ పార్టీ అధికారంలోకి రాదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివ�
MLC Ravinder Rao | తెలంగాణలో మౌలిక వసతులు దూరం చేసింది కాంగ్రెస్ పార్టీ. అధికార దాహంతో సీఎం కేసీఆర్పై అవినీతి మచ్చ వేస్తున్నారు. కాంగ్రెస్ సీట్ల కోసం అభ్యర్థుల నుంచి కోట్లు వసూలు చేశారని నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక స్థా యిలోనే టికెట్లు అమ్ముకుంటున్నదని, ఇక వారికి అధికారమిస్తే రాష్ర్టాన్ని బజారులో పెట్టి విక్రయించే పరిస్థితి నెలకొంటుందని బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అ ధ్యక్షుడు, జడ్�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు మరోసారి కష్టాలు తప్పవని బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని స్థానిక నాయ�
ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలో రావాలని కాంగ్రెస్ కొత్త ఎత్తుగడలు చేస్తున్నది. అన్నీ అబద్ధాలు చెబుతున్నది. ఆరు గ్యారెంటీలంటూ మోసం చేస్తున్నది. అన్నీ ఫేక్ హామీలే. కర్ణాటకలో ఇలాగే గ్యారెంటీలంటూ ప్రజలను �
అభివృద్ధి.. ఆహ్లాదం.. సుందరీకరణలో సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తరహాలో జనగామ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే జిల్లా కేంద్రం రూపురేఖలు మారుస్తానని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి ప
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి సౌమ్యుడు, మృదుస్వభావి అని పేరుంది. ప్రజల మధ్య ఉండే నాయకుడని ఆయనకు గుర్తింపు ఉంది. అలాంటి మంచి మనిషిపైన హత్యాయత్నం జరగడం దుబ్బాక నియోజకవర్
కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చిట్యాల్ బోరి గ్రామం నుంచి మొదలై అంకోలి, వాన్వాట్ వరకు మండలంలోని వివిధ గ్రామాల్లో
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై నిన్న జరిగిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చగా మారిందన్�
నిత్యం ప్రజల్లో ఉండే తనను కాదని.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించటం ఎంతో బాధగా ఉందని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నాయకుడు మర్రి న
కాంగ్రెస్ పార్టీది మొదటి నుంచి నేరచరిత్రేనని, పదవుల కోసం ఎంతకైనా తెగిస్తుందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఒక ఎంపీని కత్తితో పొడవడం దారుణమని, అభ్యర్థులను అంతమొందించాలనుకునే ఆలోచన దుర్మా�