మళ్లీ వచ్చేది సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం రామాయ
కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్
ఆజంజాహి మిల్లును అమ్ముకొని వరంగల్ ప్రజల ఉపాధిని దూరం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నన్నపునేని 38వ డివిజన
నిజమే.. నాడు ఎంత ఆవేదన అనుభవించాం. ఎంత దుఃఖం దిగమింగాం. మా ఆదిలాబాద్ ప్రాంతానికి కేసీఆర్ వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. ఆ మాటను మా ప్రాంత ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. ‘అవ్వల్లారా, అయ్యల్లారా! నేను మీ పిల్ల�
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మితే ప్రజలు ఆగమైపోతరని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని రెండో వార్డులో 50 కుటుంబాలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నుంచి
CM KCR | ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. జీవన్ రెడ్డి ఏదైనా కావాలంటే పట్టుదలతో సాధిస్తడు. అందుకే నమ్ముకున్న ప్రజల కోసం పనులు చేయిస్తడ�
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఉత్తమాటే అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని వెంకటాయపల్లి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం ఎమ్మెల్యే ప్రత్య�
అసమ్మతి జ్వాలలతో కాంగ్రెస్ ఇంకా అట్టుడుకుతున్నది. అభ్యర్థుల ప్రకటన తర్వాత పార్టీ పరిస్థితి ఆగమైంది. కష్టపడ్డ వారికి అవకాశం రాలేదనే ఆవేదనతో పలువురు పార్టీని వీడుతుండగా, మరికొందరు తమ దారి తాము చూసుకుంట�
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి కేఆర్ నాగరాజుకు సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని నల్లబెల్లికి ఆయన గురువారం సాయంత్రం ముఖ్య నాయకులను కలిసేందుకు వెళ్లారు.
కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని, అభివృద్ధికే పట్టం కట్టాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లాలోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భ�
కాంగ్రెస్ పార్టీకి 11సార్లు ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని పరిపాలించేందుకు అవకాశమిస్తే 55 ఏండ్ల పాటు ప్రజలను పీల్చుకుని తిన్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. వారిని నమ్ముకుంటే కారు చీకట్లు, పాము కాట్లు, కరెంట్
తాతల కాలం నాటి నేతి వాసనల గురించి చెప్పుకొంటూ పబ్బం గడుపుకొనే కాంగ్రెస్ పార్టీ ‘ఒక్క చాన్స్' అంటూ లేకిగా చెయ్యి చాస్తున్నది. నాసిరకం సరుకులు అంటగట్టే మోసకారి వ్యాపారి తరహాలో ‘గ్యారంటీ’లంటూ ఊదరగొడుతు�
CM KCR | ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్.. ఇవ్వండి అంటున్న కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ ఎందుకు..? పంటికి అంటకుండా మింగుదామనా..? అని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.