ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారంలో పడింది. ఆదిలాబాద్ నియోజకవర్గ టికెట్ కేటాయింపు విషయంలో అధిష్టానం నిర్ణయంపై సీనియర్ నాయకులు భగ్గుమంటున్నారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు స
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను క్లీన్ బౌల్డ్ చేస్తామని, డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తామని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్, ఘట్కేసర్లో జరిగిన ప్ర
అర్ధాకలితో ఇంటికొస్తే కడుపునిండా అన్నం పెడతాడు. ఏ అర్ధరాత్రయినా ఆపదలో ఫోన్ చేస్తే క్షణం ఆలస్యం చేయకుండా సమస్య తీరుస్తాడు. నిరుద్యోగ యువతకు భోజన సౌకర్యం కల్పిస్తూ ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి పెద్దఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. ఆదివారం భువనగిరి
34వ వార్డు కౌన్సిలర్తోపాటు డీసీసీ సెక్రటరీ, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు,
మరి మన దేశ పరిస్థితి విశ్లేషిస్తే... మంచి, ఆదర్శవంతమైన, ప్రజల క్షేమం, సంతోషం కోసం పనిచేసే నాగరిక రాజకీయ నాయకులు లేరా అని చూస్తే గంజాయి వనంలో తులసి మొక్కల లాగ పదిమంది కంటే తక్కువ మంది కనపడతారు.
తెలంగాణ రాక ముందు కేవలం వ్యవసాయానికి 4 నుంచి 6 గంటల కరెంటు మాత్రమే సరఫరా అయ్యేది. అది కూడా పగలు కొంత సేపు రాత్రి కొంత సేపు ఉండేది. రాత్రి కరెంటును వినియోగించుకునే క్రమంలో రైతులు నిత్యం భార్యాపిల్లలను వదిలి
ఆయనో విద్యావేత్త. ప్రజాప్రతినిధి కూడా.. ఇంకా చెప్పాలంటే పారాచూట్ లీడర్. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. రాత్రికి రాత్రే ఎమ్మెల్యే అయిపోవాలి అన్నట్లుగా ఆయన వ్యవహారముంటుంది. ఈ తొందరపాటుతోనే పార్ట�
కాంగ్రెస్ చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం పదర మండలంలోని రాయలగండితండా, పెట్రాల్చేనుకు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కా�
పొరపాటున కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే రాష్ర్టాన్ని అంధకారం చేయడమేకాకుండా తెలంగాణ పరిశ్రలనింటినీ కర్ణాటకకు తరలిస్తారని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు.
KTR | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జానారెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో పోటీ చేయని జానారెడ్డికి కూడా సీఎం పదవిపై కోరిక�
KTR | రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఫాక్స్కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిప్
Congress | ఇప్పటివరకు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలు రెండింటిని పరిశీలిస్తే కాంగ్రెస్ సాధారణంగా చెప్పే నీతిసూత్రాలు, నిబంధనవళిలాంటివి మచ్చుకైనా కనిపించవు. 40 ఏండ్ల అనుభవం ఉన్న సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత
Kaleshwaram | కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ రాస్తారు.. ఆగమేఘాల మీద నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం వచ్చి రెండు రోజుల్లో దాదాపు ఆరు గంటల పరిశీలనతో తుది నివేదిక ఇస్తుంది. పైగా రాష్ట్రం నుంచి పూర్తి డాక్యుమెంట్ల