కాంగ్రెస్ పార్టీ మాయమాటలకు మోసపోయి ఓటేస్తే ప్రజ లకు మళ్లీ కష్టాలు మొదలవుతాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి, ఆరెపల్లి, అనంతారం, మచ్చాపురం గ్రామాలు, సంగెం మండలంలోని త
కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ కటిక చీకట్లు ఏర్పడడం ఖాయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం దక్షిణ కాశీగా పేరుగాంచిన కొప్పోల్ ఉమా సంగమేశ్వర ద�
CM KCR | కాంగ్రెస్ రాజ్యంలో కాలని మోటర్.. ఎండని పొలం లేకపోతుండెనని.. మళ్లీ అదే రాజ్యం కావాల్నా అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నారాయణపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని, మాట్ల�
CM KCR | స్వాతంత్ర్యం ఏర్పడిన తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు చేసి ఉంటే.. దళితుల దౌర్భాగ్యం ఇలా ఉండేది కాదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా వా�
CM KCR | తెలంగాణపై పెత్తనం.. పచ్చబడ్డ రాష్ట్రాన్ని మళ్లీ కరగనాకేందుకే కాంగ్రెస్ ఆరాటమని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గద్వాల ప్రజా ఆశీర్వాద సభలో బీజేపీ, కాంగ్రెస్పై ఆయన మండిపడ్డారు.
CM KCR | కృష్ణా, తుంగభద్ర నదులు ఒరుసుకుంటూ పారే ఈ పాలమూరు జిల్లాను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర�
Sajid Khan | అదిలాబాద్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ విధానాలు నచ్చక ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ టికెట్ను కంది శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వడాన్ని నిరసిస్త
KTR | ఈ ఎన్నికలు మీ తలరాతను మార్చేవి అని యువకులను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరు దశాబ్దాల కాలంలో వందల మంది ప్రాణాలను తీసిన కాంగ్రెస్.. ఇవాళొచ్చి తియ్య
MLA Bhupal Reddy | సీఎం కేసీఆర్ పాలనలో ప్రతిపల్లె నేడు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నది. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ �
తెలంగాణలో ముచ్చటగా మూడోసారీ బీఆర్ఎస్సే గెలువబోతున్నది. తెలంగాణలో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడబోతున్నది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రముఖ సర్వేలన్నీ తేల్చి చెప్పగా.. తాజాగా, జాతీయ న్యూస్ చానల్ జీ న్యూస్-మ
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. చేసిన అభివృద్ధిని వివరిస్తూ మ్యానిఫెస్టోలోని అంశాలతో కలిగే ప్రయోజనాలను తెలుపుతూ ముందుకు సాగుతున్�
దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కనీసం మంచినీళ్లు ఇవ్వలేకపోయిందని, ఈ ఎన్నికలలో ఒక్క సారిచాన్స్ ఇవ్వండని అ ఏముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్న�
బీఆర్ఎస్ పార్టీ దృష్టంతా అభివృద్ధి, సంక్షేమం వైపే ఉంటుందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు పట్టణంలో ఆదివారం ప్రజా �
60ఏండ్లు అధికామిస్తే పాలమూరును కరువు జిల్లాగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, వారిని నమ్మితే మళ్లీ గోసపడడం ఖాయమని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని 2వ వార్డు ఏను