అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మె�
ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ము�
బొగ్గు బ్లాకుల వేలం పాలసీకి తిలోదకాలిచ్చిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దానిని అదానీకి అనుకూలంగా మార్చి వారికి లాభదాయకమైన బొగ్గు క్షేత్రాలను అప్పనంగా అప్పగించిందని కాంగ్రెస్ ఆరోపించింది.
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసం�
CM KCR | కాంగ్రెస్ నాయకులు అమ్మ.. బొమ్మ పేరు చెప్పి దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర�
CM KCR | గతంలో వ్యవసాయం చేసుకునే కుటుంబాలకు, ఆ రైతులకు ఎవ్వరూ పిల్లను ఇవ్వకపోయేటోళ్లు అని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారా..? భూమి
ఏండ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు కనీసం తాగునీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు.. ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని చంద్రాగార్డెన�
తనకు మరోసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే కరీంనగర్ నియోజకవర్గాన్ని మరింత ఉత్సాహంతో అభివృద్ధి పథంలోకి తీసుకపోతానని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.
రూ.వెయ్యి కోట్లతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలకులు చేయలేని
కాంగ్రెస్ రాష్ర్టాన్ని 50 ఏండ్లు పాలించి చేసింది శూన్యం. ఏ ఒక్క పనీ చేయలే. స్కాంలు చేయడం జేబులు నింపుకోవడం తప్ప ప్రజల మేలు ఎన్నడూ కోరలే. రాష్ర్టాన్ని అంధకారంలో పడేసిన్రు.
టికెట్ల కేటాయింపులపై కాంగ్రెస్ పార్టీలో రగుతులున్న విభేదాలు కరీంనగర్ జిల్లాకు చేరాయి. బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్కు కరీంనగర్ అసెంబ్లీ టికెట్ కేటాయించడంతో అసలైన కార్యకర్తలు భగ్గుమన్న�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయత్వంపై కొండంత నమ్మకంతో బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్న ప్రజలే తమ బలమని, అభివృద్ధే తమ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్�
ఓటమి పాలవుతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఖమ్మం నగరంలోని �