కాంగ్రెస్ పార్టీ పేర్కొంటున్న 6 గ్యారెంటీలు చిత్తు కాగితాలతో సమానమని.. పక్కనే ఉన్న కర్ణాటకలో ఇచ్చిన ఇటువంటి హామీలు ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి మహ�
సీఎం కేసీఆర్ సహకారంలో వేల కోట్ల నిధులు తీసుకొచ్చి బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ప్రతి పల్లె అభివృద్ధి చెందిందని, సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని, ఎన్నికల్లో కారు గుర్తుకు ఓ
బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పట్ల మొగ్గు చూపుతూ వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు తమ పార్టీలో చేరేందుకు ఉత్సుకత చూపుతున్నారని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి తిగ
తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్న కాంగ్రెస్, తెలంగాణ ప్రజలపై విషం చిమ్ముతున్న బీజేపీని నమ్మి ప్రజలు గోసపడొద్దని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని మల్లక్కపేట, లక్ష్మీపురం, వెంకటాపురం గ్రామాల�
Tammineni | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎలాగూ ఓడిపోతుందని, అందులోనూ ఖమ్మం జిల్లాలో మొదట ఓడిపోయేద
శాసనసభ అభ్యర్థుల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ నెల 3వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షురూ కాగా.. బీఆర్ఎస్, వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మంలో
కామారెడ్డి గడ్డపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీసీ డిక్లరేషన్ చేయడం సిగ్గుచేటని, డిక్లరేషన్ మాట మీద ఎప్పుడైనా ఉన్నారా అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. జిల్ల�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క సీటును బీసీలకు కేటాయించని కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ పెద్ద కుట్ర అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీసీలు, మైనార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి చేసి�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పట్టు తప్పుతోంది. కొద్దో గొప్పో పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తుల, అసమ్మతుల, రెబల్స్ బెడద తలనొప్పిగా మారుతోంది. ఆదిలాబాద్, బోథ్, ముథోల్, �
కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు తెరలేపుతున్నదని ఇల్లెందు బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. గురువారం రాత్రి మండలంలోని సుదిమళ్లలోని హరిప్రియ నివాసంలో పీఏసీఎస్ చైర్మన్ మెట్ల కృష్�
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గంలో బొక్కా బోర్లా పడింది. సీఎం కేసీఆర్పై పోటీ చేసేందుకు తొడలు కొట్టిన నేతలు నిర్వహించిన తొలి బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పట్టణంలోని ఇందిరాగాంధీ మైదానంలో
తెలంగాణలో రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో బలహీనవర్గాల వెనుకబాటుకు కాం గ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాల్రాజుయాదవ్ ఒక ప్రక
రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల్లో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గప్రజలను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేస్తున్నదని ముదిరాజ్ ఐక్యవేదిక వ్యవస్థాపకులు, రాష్ట్ర ఫిషరీస్�