CM KCR | టీపీపీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిప్పులు చెలిగారు. కొడంగల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
CM KCR | రైతుల వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని, అందు కోసం పదిహెచ్పీల మోటర్లు పెట్టుకోవాలంటున్నాడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. పంపుసెట్ల కోసం రూ.50-60వేలకోట్లు కావాలని.. వాటిని సీసాలిచ్చ�
CM KCR | కర్ణాటక ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. ఐదు గంటల కరెంటే ఇస్తున్నారు.. తెలంగాణలో కూడా కాంగ్రెస్కు ఓటేస్తే మన గతి కూడా అంతే అయితది అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తాండూరు నియోజ�
CM KCR | కాంగ్రెస్ పాలనలో తాండూరు వెనుకబడిన ప్రాంతం.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోడ్లు బాగు చేసుకున్నాం. చెక్ డ్యాంలు కట్టుకున్నాం. మైనర్ ఇరిగేషన్ కింద ఎన్నో చెరువులు మంచిగా చేసుకున్నాం. భూగర్భ జలాల�
కాంగ్రెస్ పార్టీ కరెంట్ కుట్రలకు తెరలేపింది. ఎకరం భూమి నీళ్లు పారేందుకు గంట సమయం సరిపోతుంది. రాష్ట్రంలో ఉన్న 58 లక్షల కమతాల్లో 95 శాతం చిన్న, సన్నకారు రైతులవే. వీళ్లంతా ఎకరం, రెండెకరాలు, మూడెకరాల్లోపు భూమి
“కాంగ్రెస్ను నమ్మితే ఆగమవుతం.. ఆరు గ్యారంటీల మాట దేవుడెరుగు. ఆరు నెలలకో ముఖ్యమంత్రి మారుతడు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చేతిలో రాష్ట్రం ఉంటేనే బాగుంటుంది.
కాంగ్రెసోళ్లకు ఎద్దెర్కనా.. ఎవుసమెర్కనా..?ఎవుసం చేసెటోళ్లకైతే రైతుల బాధలు తెలుస్తయి. వీళ్లకేం తెలుస్తయి? అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్రు. మూడు గంటల కరెంట్ చాలంటున్రు.
కాంగ్రెస్ పాలన అంటేనే దళారుల రాజ్యం.. ఆ పార్టీ నేతలే దళారుల అవతారం ఎత్తుతారు. నీకు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, పింఛను కావాలన్నా.. వారి చేయితడపాల్సిందే. ఏ ప్రభుత్వం పథకం కొత్తగా వచ్చినా వాళ్లదే రాజ్యం.. భూకబ్�
అతి విశ్వాసానికి, అహంకారానికి, ఆత్మవిశ్వాసానికి, ఆత్మన్యూనతకు తేడా తెలియని తనం కాంగ్రెస్ పార్టీలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. ‘పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టినట్టు’ అనే సామెతకు అద్దం పడుతున్నది.
కాంగ్రెస్కు ఓటేస్తే ఉచిత కరెంట్ ఇస్తామంటున్నారని, ఉచిత కరెంట్ కాదు కదా ఉన్న కరెంట్ పోయి ప్రజలకు చీకటి రోజులు తప్పవని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
పేదల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి పాటుపడిన బీఆర్ఎస్ పార్టీకి త్వర లో జరుగనున్న ఎన్నికల్లో మరోసారి పట్టం కట్టాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి ప్రజ