CM KCR | తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి బంగాళాఖాతానికి, రైతులు అరేబియా సముద్రానికి వెళ్లే ప్రమాదం ఉందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. బోధన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వ�
CM KCR | కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి బోధన్ అభివృద్ధిని పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. బోధన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల
MLA Challa Dharma Reddy | కాంగ్రెస్(Congress)కు ఓటేస్తే మళ్లీ కష్టాలు కొని తెచ్చుకున్నట్టేనని పరకాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(MLA Challa Dharma Reddy )అన్నారు. జిల్లాలోని గీసుగొండ మండలం చంద్రయ్యపల�
బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోను నియోజకవర్గం ప్రజలకు వివరించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్
దశాబ్దాల పరాయి పాలన నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నది తెలంగాణ. వీరుల పోరాటంతో త్యాగాల ఫలాలు అందుకుంటున్నది. కానీ.. తెలంగాణకు ప్రమాదం ఇంకా పొంచే ఉన్నది. కుట్రదారులు మారువేషాల్లో తిరుగుతున్నారు.
KTR | యాదాద్రి భువనగిరి, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): సింహంలాంటి కేసీఆర్ కావాలో? సీల్డ్ కవర్లో వచ్చే సీఎం కావాలో తేల్చుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి న�
కాంగ్రెస్ మాయలో పడి ప్రజలు ఆగం కావద్దు.. ఆ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకోవడమే.. 24 గంటలు కరెంటిచ్చే బీఆర్ఎస్ కావాలా..? 3 గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలా..? రైతులే తేల్చుకోవాలి” అని మానకొండూరు బీఆర�
ఎన్నో ప్రభుత్వాలు వచ్చినయి.. పోయినయి. ఎవరి పాలన ఎట్లా ఉండెనో మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు తెలంగాణ ఎట్లుండె.. ఈ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడెట్ల మారిందో.. ఎంతలా అభివృద్ధి చెందిందో చూడండి.
Minister Niranjan Reddy | ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని 2018 ఎన్నికలో ఇక్కడ దేవాలయం దగ్గర మాట ఇచ్చిన. ఇచ్చిన వాగ్ధానం మేరకు అన్ని హామీలను నెరవేర్చానని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు. �
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన దుండగులు దాడికి పాల్పడటంపై రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్రాజ్ను తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ సభ్యులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించార
బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని, ప్రతి గడపనూ తట్టి ఓట్లు అభ్యర్థించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు.
పదేళ్ల కాలంగా జరుగుతున్న అభివృద్ధి కొనసాగడంతో పాటు మరింత అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఖచ్చితంగా రావాలని బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.