కాంగ్రెస్, బీజేపీలు చెబుతున్న పథకాలు బూటకమని, సాధ్యం కాని హామీలను ప్రజలు నమ్మొదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. సోమవారం మండలంలోని వామన్నగర్, అంబుగాం, గిరిగామ, లింగూడ, అట్నంగూడ గ�
కాంగ్రెస్ పాలనలో మనకు జరిగిన అన్యాయాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని, కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలను నమ్మితే గోస పడక తప్పదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
వనపర్తిలో కాంగ్రెస్ నాయకులు డబ్బుల కోసం కుస్తీ పడుతున్నారు. వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి ఈ నెల 10న నామినేషన్ దాఖలు చేయగా.. అన్ని మండలాలు, గ్రామాల నుంచి ప్రజలను ర్యాలీ కోసం తరలించారు. మనిషి�
CM KCR | ఓటును ఆషామాషీగా వేయొద్దని.. అది ప్రజల ఐదేళ్ల భవిష్యత్ను నిర్ణయిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డిని ఎమ�
CM KCR | ధరిణి తీసి బంగాళాఖాతంలో వేస్తావా? రైతులను వేస్తావా? నీ పాలసీ ఏంది? అంటూ ఎన్నిసార్లు అడిగినా కాంగ్రెస్ నుంచి సమాధానం రావడం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూ�
CM KCR | ధరణి పోర్టల్తో రైతుల భూములను ఎవరూ గోల్మాల్ చేయలేరని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ బూర్గంపాడులో జరిగింది. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజ�
CM KCR | గోదావరి నదిపై ప్రాజెక్టును నిర్మించి పాత ఖమ్మం జిల్లాకు నీళ్లు సమృద్ధిగా ఇవ్వొచ్చని.. కానీ, ఏ ఒక్క కాంగ్రెస్ నేత ఆలోచించలేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టును ని�
Minister Jagdish Reddy | రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అంశం(Electrical factor) పై ఇంకా కాంగ్రెస్ నాయకులు గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy )ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేటలో మీడియా �
Guvvala Balaraju | కాంగ్రెస్ గూండాలే తనపై దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. కాంగ్రెస్ గూండాయిజానికి భయపడేది లేదని ఆయన అన్నారు. శనివారం రాత్రి కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తల �
HD Kumaraswamy | కాంగ్రెస్ పార్టీపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ (ఎస్) పార్టీ అగ్రనేత కుమారస్వామి విమర్శలు గుప్పించారు. అదే సమయంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనపై కుమారస్వామి ప్రశంసలు కురిపించారు. కర్ణాటక అసెం�
దళితబంధులాగే గిరిజనులకు గిరిజన బంధు ఇస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4.50 లక్షల ఎకరాలకు పోడు పట్టాలిచ్చామని, మిగిలిన భూములకు కూడా పోడు పట్టాలిస్తామన�
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇది చీకటి రోజు.. వేలమంది ఆత్మబలిదానాలను దారుణంగా అవమానించిన రోజు.. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్న దుర్దినం. మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆశ, శ్వాస, ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ తీవ్ర�
‘ఎకరం భూమి నీళ్లు పారేందుకు గంట సమయం సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 58 లక్షల కమతాల్లో 95% చిన్న సన్నకారు రైతులవే. వీళ్లంతా ఎకరం, రెండెకరాలు, మూడెకరాల లోపు భూమి ఉన్నవాళ్లే. అంటే మూడు నాలుగు గంటల కరెంట్ ఇస�
ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్ పిలుపునిచ్చారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతుగా ఆయన తనయుడు కొత్త పృథ్వీ
చెంజర్ల శివారు గ్రామాలైన నాటి ఖాదరగూడెం, నిజాయితీగూడెం, పెద్దూర్పల్లి, చెంజర్ల గ్రామాలకు ప్రభుత్వం ఖర్చు పెట్టి సాగు, తాగు నీరు అందించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్�