కాంగ్రెస్ పార్టీ కి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపినట్టు తెలిపారు
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ను పిలిచి, ఈ మధ్యే జైలు నుంచి బయటికి వచ్చిన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, మనం తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. కాంగ్రెస్కు సపోర్ట్ ఇస్తున్నామని చెప్పాడ
ఎన్నికల వేళ ఎట్లనన్న జేసి గెలువాలని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్రెడ్డి అసుసరిస్తున్న విధానం బాగా లేదు. ఆయన హావభావాలు, ఆక్రోశం నుంచి వస్తున్న ప్రకటనలు, చేస్తున్న చేష్టలు, రేవంత్ ద్వేషపూరిత, హింసా�
గ్యారెంటీ లేని పార్టీ కాంగ్రెస్ అని, అలాంటి పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి, మాదన్నపేట, భోజ్యానాయక్తండా, భాంజీప
కాంగ్రెస్కు ఓటు వేసి ఆగం కావొద్దని, మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాల్నా 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాల్నా ప్రజలు ఆలోచించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం మండల�
గ్యారెంటీ లేని ఆరు గ్యారెంటీలతో వస్తున్న కాంగ్రెస్ను నమ్మితే చీకటి రోజులు వస్తాయని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్ మండ
నిత్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే కేసీఆర్ రైతు పాలన కావాలా.. కాంగ్రెస్ పార్టీ నాయకుల రాక్షస పాలన కావాలా అని వ్యవసాయశాఖ మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్న�
కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్కుమార్ రాజీనామా చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా అశోక్నగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో అనిల్కుమార్ రాజీనామా లేఖను వి
CM KCR | రాజకీయాలు అంటే సులభంగా తీసుకోవద్దు.. ఓటును సులభంగా వేయొద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. రాజకీయం అంటే చాలా గంభీరమైన విషయం.. ఇదేమీ సినిమా మ్యాట్నీ షో కాదు. ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆ ఓటే �
CM KCR | ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో మెదక్ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రామాయంపేటకు ఆర్డీవో ఆఫీసు, డిగ్రీ కాలేజీ వచ్చింది.. అది �
CM KCR | నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా నిస్వార్థపరుడు.. అలాంటి వ్యక్తి గెలిస్తే మన నిజామాబాద్కు ఎంతో లాభం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏ�
CM KCR | ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్.. ఆ పార్టీ అనాలోచిత నిర్ణయం వల్లే 58 ఏండ్లు గోస పడ్డామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద స
CM KCR | రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంది.. ఈ జాతీయ పార్టీల హవా ఉండదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. 2024 తర్వాత దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. ఏక పార్టీ ప్రభుత్వం రాదు. అన్ని
Gali Anil Kumar | కాంగ్రెస్ పార్టీ(Congress party)కి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతల ఒంటెద్దు పోకడలతో విసిగి చెందిన నాయకులు, కార్యర్తలు ఒక్కొక్కరు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా పీసీసీ వైస్ ప్రెసి�