Elections | కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆరోపించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ�
తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా చేసుకొని రాష్ర్టాన్ని ప్రగతిపథంలోకి తీసుకువెళ్లామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.
‘ధరణి ఉంటేనే రైతులకు భరోసా.. మా భూములకు శాశ్వత హక్కులు వచ్చాయి.. భూముల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింద’న్నారు అన్నదాతలు. రైతులకు ఉపయోగపడే ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్ నాయకు
కాంగ్రెస్ పార్టీ బరితెగించింది. కత్తిపోట్లు, దాడులతో హింసాత్మక రాజకీయాలకు తెరలేపింది. మొన్న ఎల్లారెడ్డిలో ఏకంగా హస్తం పార్టీ గ్రామ అధ్యక్షుడే ముగ్గురు బీఆర్ఎస్ కార్యకర్తలపై కత్తితో దాడికి దిగాడు. ఇ
Telangana | అదే పట్టణం నల్లగొండ.. అదే గ్రౌండ్..మర్రిగూడ బైపాస్అంతే ప్రాంగణం.. బారికేడ్లు, హెలిప్యాడ్ కూడా మార్చలేదు.తేడా అల్లా కేవలం రెండు రోజుల వ్యవధి.20 నవంబర్ 2023న అక్కడ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింద�
అధికారంలోకి వచ్చి రైతుల భూ హక్కులపై వేటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ కత్తి పట్టుకుని సిద్ధంగా ఉంది. ‘ధరణి’తో భూములపై సర్వ హక్కులు కలగగా.. అధికార యావతో రైతు కుటుంబాల నోట్లో మట్టి కొట్టేందుకు కాంగ్రెస్ ప�
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రచార సభలకు పెద్దగా జనమే రావడం లేదు. వచ్చిన వారు సైతం నేతల ప్రసంగాలకు స్పందించడం లేదు. వేదికపై నుంచి నేతలే అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఆ పార్టీకి క్షేత్రస్
ముఖ్యమంత్రులను మార్చడం వల్ల ప్రజా పాలన సాఫీగా సాగదు. అభివృద్ధి కుంటు పడుతుంది. ఏదో ఒక అత్యవసర పరిస్థితిలో ముఖ్యమంత్రిని మార్చితే తప్పేమీ లేదు. సరైన కారణం ఉంటే మార్పును ప్రజలు కూడా స్వాగతిస్తారు. కానీ కాం�
కాంగ్రెస్ పార్టీ గిరిజనుల పట్ల చిన్న చూపు చూస్తున్నదని, జనాభాకు అనుగుణంగా ప్రస్తుత ఎన్నికల్లో గిరిజనులకు టిక్కెట్లు కేటాయించలేదని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంల�
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ 9 స్థానాల్లో పోటీ చేస్తున్నదని, మిగిలిన 110 స్థానాల్లో బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
MLC Kavitha | ఇది బీఆర్ఎస్ అభివృద్ధి, కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పోలీసుల పేర్లను రెడ్ డైరీలో రాసుకుంటామని రేవంత్రెడ్డి అంటున్నారని.. బెదిరింపులకు భయప�
CM KCR | కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డిని ప్రజలు తుక్కు తుక్కు ఓడగొడుతున్నరని.. కొడంగల్లో లాగూడేలా ఓడగొట్టాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. కొడంగల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో
CM KCR | కాంగ్రెస్లో 15 మంది మోపయ్యారని.. నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అంటున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తేనే కదా? ఆ పార్టీ 20 సీట్లు రావు. ముఖ్యమంత్రి అయ్యేది లేదు.. మన్ను లేదంటూ