Minister Sathyawathi | కాంగ్రెస్ పార్టీ(Congress)కి ఓటేస్తే పోయిందనుకున్న దరిద్రాన్ని మళ్లీ నెత్తిన పెట్టుకున్నట్టే. కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేదు. ఇప్పుడు గెలిపిస్తే అది చేస్తం, ఇ
కాంగ్రెస్ పార్టీ కుట్రదారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, పెత్తందారి పోకడలకు అలవాటుపడ్డ ఆ పార్టీ అధినాయకత్వం ఉదయ్పూర్ డిక్లరేషన్ను తుంగలో తొక్కిందని పీసీసీ ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ ఆరోపించారు. ఈ స�
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ దళారీరాజ్యం వస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రంగారెడ్డిగూడ, గుండ్లపొట్లపల్లి, బీబీనగర్, చంద్రీగానితండా, యారోనిపల్లి, నాన్చెరువుతండా, ఈ�
కాంగ్రెస్ అంటేనే కర్ఫ్యూ, బీజేపీ మతకల్లోల పార్టీ .. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్న ఈ రెండు పార్టీలను తరిమికొట్టాలని నగర మంత్రి, సనత్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్�
కర్ణాటకలో 3 గంటల కరెంటే ఇస్తున్నారని, సెల్ఫోన్ చార్జింగ్కు కూడా కరెంట్ ఉండటం లేదని ఆ రాష్ట్ర ప్రజల బాధలు కళ్లారా చూసిన జహీరాబాద్వాసులు తెలిపారు.కాంగ్రెస్ పాలనలో కన్నడ ప్రజలు పడుతున్న కష్టాలను మంత�
ఆరు దశాబ్దాల వెనుకబాటును ఒక్క దశాబ్ద కాలంలోనే రూపుమాపామని బీఆర్ఎస్ పార్టీ వర్ధన్నపేట అభ్యర్థి అరూరి రమేశ్ తెలిపారు. మండలంలోని ఏబీ తండా, చింతనెక్కొండ, బట్టు తండా, తూర్పుతండా, గుగులోత్తండా, ఏనుగల్లు, మ�
కన్నడ కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ పోయిన ప్రాణాలు లేచివచ్చాయని చాటింపు వేసుకుంటున్నారు. 2023 మండుటెండల్లో కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణలో జరుగనున్న శాసనసభ ఎన్నికలపై ఉంటుందనేది కొందర�
ఏండ్ల తరబడి ఆంధ్ర పాలకుల చేతిలో మోసపోయిన తెలంగాణ ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని భావించారు. అక్కడి నుంచి పుట్టిందే తొలిదశ తెలంగాణ పోరా టం. ఈ ఉద్యమంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు .
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కలిసే అవకాశం ఇవ్వరు. ప్రజల సమస్యలు వినరు. కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రులు అందుబాటులో ఉండేవారు.. ఇవ్వన్నీ నిజమే కావచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ప్రజలు నేరుగా సీఎంను క�
ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి అధికారం చేపట్టి, దక్షిణ భారతదేశంలో ఓ బలమైన శక్తిగా భవిష్యత్తు లో భారతదేశానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగే అవకాశం ఉన్నది. ఒకవేళ అదే గనుక జరిగితే తెలంగాణలో, అటు దేశంలో తమ ఆ�
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం సమీపిస్తుండటంతో కాంగ్రెస్ అభ్యర్థులు నోట్ల కట్టలతో కుట్రలకు తెరతీశారు. ఎలాగూ గెలవలేమని భావించిన హస్తం నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం.. ఉపసంహరణల గడువు ముగియడంతో ఇక ప్రచారాల వేడి రగులుతున్నది. వనపర్తి అసెంబ్లీ బరిలో మొత్తం 13మంది నిలిచారు. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ప్రధాన పార్టీల వారు మినహా ఇతరులంతా నామమాత
CM KCR | ఒకప్పుడు నర్సాపూర్ నియోజకవర్గానికి మంచి నీళ్లు రాకపోయేది.. కానీ ఇప్పుడు కోమటిబండ నుంచి మంచినీళ్లు తీసుకొచ్చాం.. ఇప్పుడు మంచినీళ్ల బాధ లేదు.. ఇక పిల్లుట్ల కాలువ ద్వారా సాగునీరు తీసుకొస్తే, నర్స�
CM KCR | పరంపోగు, అసైన్డ్ భూములపై అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెసోళ్లు పచ్చి అబద్ధాలు చెప్పటంలో పెద్ద మొనగాళ్లు.. ఈ అసత్య ప్ర