KTR | మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని, ఆయనను తీవ్రంగా అవమానించిందని, ఈ చరిత్ర గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీకి ఏ మాత్రం అవగాహన లేక�
యాభైఏండ్లు పాలించి రైతులకు ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ.. వ్యవసాయం పై చేస్తున్న వ్యాఖ్యలకు రైతాంగం భగ్గుమంటోంది. కరెంట్ను మూడుగంటలు చేస్తాం.. 10హెచ్పీ మోటర్లు పెడతామంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. �
ఎన్నికల్లో నోట్ల కట్టలను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటక తరహాలో రియల్ ఎస్టేట్ సంస్థలపై పడింది. ఎన్నికల నేపథ్యంలో డబ్బులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు కొందరు సంస్థల ప్రతినిధులకు ఫోన్ చేసి బెదిర�
కర్ణాటకలో లేని గ్యారెంటీల ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలా అమలుచేస్తుందని భూగర్భ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలకేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి మద్�
ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
లోయర్ పెనుగంగ ప్రాజెక్టు... 1978, ఆగస్టు 7న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నది. కానీ తెలంగాణ ఏర్పడేనాటికి తట్టెడు మట్టి పని కూడా చేయలేదు.
మీ ప్రాంతాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశానని, మళ్లీ ఈ ఎన్నికల్లో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కీసర మండలంలో
కాంగ్రెస్ మోసాల పార్టీ అని, దాన్ని ప్రజలెవరూ నమ్మి ఓటు వేయొద్దని నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. దుగ్గొండి మండలం కేశవపురం, లక్ష్మీపురం, బంధంపల్లి, దేశాయిపల్లి, గుడిమహేశ్వరం,
క్షణాల్లో రిజిస్ట్రేషన్.. నిమిషాల్లో మ్యుటేషన్.. ఇది ధరణి ప్రత్యేకం.. ఇంత మంచి పోర్టల్ను తొలగించి.. పాత పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామంటున్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై రైతులు కన్నెర్ర చేస్తున్న�
‘వచ్చేది కారే.. రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేది కేసీఆర్ సారే’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. ళెణ్కవారం మండలంలోని రెడ్డిపాలెం, నందనం, కక్కిరాలపల్లి, పంథిని, పున్నేల్, ఐనవోలులో డీ�
CM KCR | దద్దమ్మ కాంగ్రెస్కు చేతగాక సింగరేణిని సమైక్య చేతల చేతుల్లో పెట్టారని సీఎం కేసీఆర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.
CM KCR | మునగడానికి సిద్ధంగా ఉన్న సింగరేణిని కాపాడి, ఇవాళ రూ. 2,200 కోట్ల లాభాల్లోకి తీసుకునిపోయామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇవాళ బ్రహ్మాండంగా కంపెనీ బతికి ఉంది. ఇంకా ఉంటది. ఇంకా కొత్త గనులు వస్త
CM KCR | తలాపునా గోదావరి ఉన్నా.. మంచినీళ్లకు మంచిర్యాల నోచుకోలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా పరిశుభ్రమైన నీటిని అందిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. మంచిర్యా�
CM KCR | సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించుకున్నామని కేస�