CM KCR | గత ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టినా సంగారెడ్డి మీద అలగలేదు.. ఎందుకంటే సంగారెడ్డి నాది కదా.. ఇది నేను పుట్టిన జిల్లా కదా.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన
CM KCR | ఇండియా మొత్తంలో అత్యధిక శాలరీలు పొందుతున్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మొన్ననే పీఆర్పీ అపాయింట్ చేశాం. మళ్ల మంచి పీఆర్సీ ఇచ్చుకుందాం.. డీఏలు కూడా
CM KCR | సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ ద్రోహి అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆంధ్రోళ్లకు అమ్ముడు పోయిన వ్యక్తి అని కేసీఆర్ మండిపడ్డారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు �
CM KCR | చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నాకు ఓ విచిత్రమైన దోస్తు.. ఆయన తనకే ఆర్డర్ వేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆ�
CM KCR | చేవెళ్ల నియోజకవర్గానికి ఒకే విడుతలో దళితబంధు మంజూరు చేయించే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పథకం అమలుతో చేవెళ్ల నియోజకవర్గం దళితవాడల్లోని దరిద్రాన్ని పీకి
CM KCR | ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ శక్తి 3వ తేదీ వరకే.. 6వ తారీఖు నుంచి యధావిధిగా రైతుబంధు మీ ఖాతాల్లో జమ అవుతదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పిచ్చి కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. ఒక ర�
Asaduddin Owaisi: రైతు బంధు స్కీమ్ కింద డబ్బులు రైతులకు చేరకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. రైతు బంధును కాంగ్రెస్ అడ్డుకున్నదని, ఆ స్కీమ్ చాలా ఏళ్ల నుంచి అమలులో ఉం�
తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తుండటంపై కర్ణాటకకు కన్ను కుట్టిందా? కళకళలాడుతున్న మన కరెంటును కొల్లగొట్టే కుట్ర జరుగుతున్నదా? రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాను 5 గంటలకు కుదించి, కర్ణాటకకు తరలించాలని చూస్తున్నదా
కాంగ్రెస్ పార్టీ 2022-23కు సంబంధించి సభ్యత్వ నమోదులో భాగంగా కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాద బీమాను కల్పించింది. సభ్యత్వ నమోదు చేసుకొన్న సుమారు 40 లక్షల మంది కార్యకర్తల కోసం రూ.6 కోట్ల వరకు బీమా కంపెనీలకు ప్రీమి�
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతున్నది. పది రోజుల క్రితం నిర్వహించిన బహి రంగ సభ అట్టర్ ఫ్లాప్ కాగా, తాజాగా రాహుల్ గాంధీ సభ కూడా జనం లేక వెల వెలబోయింది. రణభేరి పేరిట నిర్వహించిన స�
కాంగ్రెస్పై రైతులకు ఉన్న అనుమానాలు ఎన్నికల ముందే పటాపంచలయ్యాయి. ఆ పార్టీవన్నీ బూటకపు హామీలేనని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. రైతు బంధును భూమి యజమాని, కౌలు రైతుల్లో ఎవరి�
కాంగ్రెస్ హామీలన్నీ బూటకమేనని తేలిపోయింది. రైతుబంధు పథకాన్ని విభజించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నది. రైతుబంధు పథకాన్ని భూమి యజమాని లేదా కౌలు రైతుల్లో ఎవరో ఒకరికే ఇస్తామంటున్న టీపీసీసీ అధ్యక్షుడు ర�
CM KCR | జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డిపై సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. జీవన్రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్ప
CM KCR | రాష్ట్రాన్ని ఆంధ్రావాళ్లకంటే ఎక్కువగా.. తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. జగిత్యాల నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలు పాల�