CM KCR | పదేళ్లు తండ్లాడి ఒక తొవ్వకు తెచ్చామని.. ఇప్పుడు ఢిల్లీ గద్దలన్నీ వాలుతున్నయని సీఎం కేసీఆర్ అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘�
CM KCR | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక పాలమూరు జిల్లాలో మూడేళ్లలో నీళ్లు దుంకిపిచ్చినమని సీఎం కేసీఆర్ అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ �
CM KCR | తుంగభద్ర, కృష్ణా నదులు పక్కనే ఉన్నా 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ నీళ్లు ఎందుకివ్వలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన�
CM KCR | ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. జోగులాంబ గద్వాల అలంపూర్లో జరిగిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ�
CM KCR | కాంగ్రెస్ మళ్లీ ఇందిరమ్మ రాజ్యం మళ్లీ తెస్తామంటుందని.. ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి బతుకులేనని సీఎం కేసీఆర్ విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది.
కాంగ్రెసోళ్లకు రైతుల కష్టాలు ఏం తెలుసు.. ధరణి ఎత్తేస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతిని ప్రవేశపెడతామని ప్రకటించడంపై రైతులు తీవ్ర స్థాయిలో స్పందిస్�
.. ఇలా బాధ్యత మరిచి నాటి కేంద్ర మంత్రి, నేటి కాంగ్రెస్ నేత పీ చిదంబరం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అమరుల కుటుంబాలు మండిపడుతున్నాయి. తెలంగాణ ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ కారణం కాదా అని నిలదీస్తున్నాయి. ఆ పార్టీ �
ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలానే మరోసారి మోసపూరతమైన మ్యానిఫెస్టోను ప్రకటించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక, క్షేత్ర స్థాయి పర�
“ధరణి పోర్టల్ను రద్దు చేస్తాం. రెవెన్యూ రికార్డుల్లో పాత కాలం నాటి పట్టేదారు, అనుభవదారు, మన్యందారు కాలాలు చేరుస్తాం. కౌలుదారు పేరును రికార్డుల్లో కచ్చితంగా రికార్డు చేస్తాం. రైతు తన భూమిని కౌలుకు ఇవ్వా�
బీఆర్ఎస్తోనే ఇల్లెందు నియోజకవర్గంలో అభివృద్ధికి కొనసాగింపు ఉంటుందని, ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే నియోజకర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు హరిప్రియానాయక�
తెలంగాణ రాష్ట్రం సిద్ధించే క్రమంలో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ అలసత్వం వహించడంతో రాష్ట్రం కోసం ఎంతో మంది యువకులు ఆత్మాహుతి చేసుకున్నారు. వారి పని తీరు, వ్యవహార శైలిని చూసి నివ్వెరపోయిన యువత ప్రాణాల�
CM KCR | ‘ఆ రెండు జాతీయ పార్టీలకు కేసీఆర్ను చూస్తే భయమైతంది.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేనా మహారాష్ట్రలో వచ్చి పడుతడు.. మా పుంగి బజాయిస్తడని వాళ్లకు తెలుసు’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అ�
CM KCR | మళ్లీ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ రైతుల రక్తం తాగేందుకేనా? ధరణిని బంగాళాఖాతం వేసేదని ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. తెలంగాణ స్వరాష్ట్రంలో ఇవాళ పెరిగిన భూముల ధరలకు ధరణి లేకపోతే ఎన్న
CM KCR | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. నాడు ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటూ, చంద్రబాబుకు చెంచాగిరి చేసుకుంటూ ఉండి, ఇవాళ కేసీఆర్ను తిడుతున్నాడు.. ఇది మర్యాదానా..? అని కేసీఆ�