CM KCR | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రూపురేఖలు మారిపోతాయని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నోట్ల కట్టల ఆసాములకు.. కోట్ల విలువైన మీ ఓటుతో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద స�
CM KCR | ఇందిరమ్మ రాజ్యంలో అంతా అరాచకలే.. పేదోళ్లు పేదోళ్లగానే ఉండిపోయారు.. మళ్లా ఆ దరిద్రం పాలన మనకెందుకు..? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వ�
CM KCR | కాంగ్రెస్ రాజ్యంలో భయంకరమైన కరువు ఉండే అని, ఇవాళ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆ�
CM KCR | కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర.. అలాంటి పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మధిర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కే
CM KCR | దళిత బిడ్డలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు.. మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క మనకు చేసేది ఏం లేదు అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంచు అయినా కేసీఆర్దే. ప్రతి ఇంచు బాగ
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు సచ్చేది లేదు.. ఆ పార్టీకి 20 సీట్లే వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మధిర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద
తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ‘ధరణి’తో భూ యజమానులు సర్వ హక్కులు కలిగి ఉండి ఎలాంటి చిక్కులు లేకుండా హాయిగా తమ భూములను కౌలుకు ఇచ్చుకుంటున్నారు. కానీ, పట్టాదారు పాసుపుస్తకాల్లో కౌలుదారుల కాలమ్ పెడుతామని �
టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. రేవంత్రెడ్డి చెప్పినట్లు మూడు గంటల కరెంట్తో మూడు గుంటల భూ మి కూడా తడువది. ప్రస్తుతం 24గంటల పాటు త్రీఫేస్ కరెంట్ వస్తున్నది. ద�
తొమ్మిదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, పార్లమెంటరీ వ్యవస్థ పరి ణతి గురించి పదేపదే చెప్పటం ప్రస్తుత పరిస్థితిలో అనివార్యం.
సీఎం కేసీఆర్.. ఒక పోరాటంలా పథకాల అమలును సాగించారు. కీలక రంగాలైన వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమం తదితర ఆరు రంగాలలో ఊహించని మార్పులు తీసుకువచ్చి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు
స్వరాష్ట్రంలో సంతోషంగా బతుకుతున్న రైతులను కాంగ్రెస్ పార్టీ ఆగం జేస్తున్నది. ధరణి ఎత్తేస్తామని, కరెంట్ కట్ చేస్తామని అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. 24 గంటల కరెంట్ వృథా అని, మూడు గంటల కరెంట్ చాల�
ఇటీవల హైదరాబాద్ శివారు అజీజ్నగర్లో పట్టుబడిన రూ.7.4 కోట్ల నగదు ఘటనలో కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వర్గీయులకు పోలీసులు జారీచేసిన 41 సీఆర్పీసీ నోటీసులకు వివరణ ఇవ్వలేక ఇరుక్కుప