ముఖ్యమంత్రులను మార్చడం వల్ల ప్రజా పాలన సాఫీగా సాగదు. అభివృద్ధి కుంటు పడుతుంది. ఏదో ఒక అత్యవసర పరిస్థితిలో ముఖ్యమంత్రిని మార్చితే తప్పేమీ లేదు. సరైన కారణం ఉంటే మార్పును ప్రజలు కూడా స్వాగతిస్తారు. కానీ కాం�
కాంగ్రెస్ పార్టీ గిరిజనుల పట్ల చిన్న చూపు చూస్తున్నదని, జనాభాకు అనుగుణంగా ప్రస్తుత ఎన్నికల్లో గిరిజనులకు టిక్కెట్లు కేటాయించలేదని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంల�
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ 9 స్థానాల్లో పోటీ చేస్తున్నదని, మిగిలిన 110 స్థానాల్లో బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
MLC Kavitha | ఇది బీఆర్ఎస్ అభివృద్ధి, కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పోలీసుల పేర్లను రెడ్ డైరీలో రాసుకుంటామని రేవంత్రెడ్డి అంటున్నారని.. బెదిరింపులకు భయప�
CM KCR | కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డిని ప్రజలు తుక్కు తుక్కు ఓడగొడుతున్నరని.. కొడంగల్లో లాగూడేలా ఓడగొట్టాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. కొడంగల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో
CM KCR | కాంగ్రెస్లో 15 మంది మోపయ్యారని.. నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అంటున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తేనే కదా? ఆ పార్టీ 20 సీట్లు రావు. ముఖ్యమంత్రి అయ్యేది లేదు.. మన్ను లేదంటూ
CM KCR | టీపీపీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిప్పులు చెలిగారు. కొడంగల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
CM KCR | రైతుల వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని, అందు కోసం పదిహెచ్పీల మోటర్లు పెట్టుకోవాలంటున్నాడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. పంపుసెట్ల కోసం రూ.50-60వేలకోట్లు కావాలని.. వాటిని సీసాలిచ్చ�
CM KCR | కర్ణాటక ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. ఐదు గంటల కరెంటే ఇస్తున్నారు.. తెలంగాణలో కూడా కాంగ్రెస్కు ఓటేస్తే మన గతి కూడా అంతే అయితది అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తాండూరు నియోజ�
CM KCR | కాంగ్రెస్ పాలనలో తాండూరు వెనుకబడిన ప్రాంతం.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోడ్లు బాగు చేసుకున్నాం. చెక్ డ్యాంలు కట్టుకున్నాం. మైనర్ ఇరిగేషన్ కింద ఎన్నో చెరువులు మంచిగా చేసుకున్నాం. భూగర్భ జలాల�
కాంగ్రెస్ పార్టీ కరెంట్ కుట్రలకు తెరలేపింది. ఎకరం భూమి నీళ్లు పారేందుకు గంట సమయం సరిపోతుంది. రాష్ట్రంలో ఉన్న 58 లక్షల కమతాల్లో 95 శాతం చిన్న, సన్నకారు రైతులవే. వీళ్లంతా ఎకరం, రెండెకరాలు, మూడెకరాల్లోపు భూమి
“కాంగ్రెస్ను నమ్మితే ఆగమవుతం.. ఆరు గ్యారంటీల మాట దేవుడెరుగు. ఆరు నెలలకో ముఖ్యమంత్రి మారుతడు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చేతిలో రాష్ట్రం ఉంటేనే బాగుంటుంది.