CM KCR | మెతుకు ఆనంద్ గర్వం లేని మనిషి.. నిగర్వి, నిత్యం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల�
CM KCR | వికారాబాద్ నియోజకవర్గానికి ఏడాది లోపు పాలమూరు ఎత్తిపోతల ద్వారా కృష్ణా నది నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర�
CM KCR | రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మంత్రి అనే గర్వం లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆమె తన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పని చేశారని, ఇలాంటి ఎమ్మెల్యే�
KTR | బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్కు భారీ స్థాయిలో పెట్టుబడులు తరలివచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. దీంతో ఇవాళ ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలక�
KTR | ఈ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మరి కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్�
Elections | కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆరోపించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ�
తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా చేసుకొని రాష్ర్టాన్ని ప్రగతిపథంలోకి తీసుకువెళ్లామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు.
‘ధరణి ఉంటేనే రైతులకు భరోసా.. మా భూములకు శాశ్వత హక్కులు వచ్చాయి.. భూముల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింద’న్నారు అన్నదాతలు. రైతులకు ఉపయోగపడే ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్ నాయకు
కాంగ్రెస్ పార్టీ బరితెగించింది. కత్తిపోట్లు, దాడులతో హింసాత్మక రాజకీయాలకు తెరలేపింది. మొన్న ఎల్లారెడ్డిలో ఏకంగా హస్తం పార్టీ గ్రామ అధ్యక్షుడే ముగ్గురు బీఆర్ఎస్ కార్యకర్తలపై కత్తితో దాడికి దిగాడు. ఇ
Telangana | అదే పట్టణం నల్లగొండ.. అదే గ్రౌండ్..మర్రిగూడ బైపాస్అంతే ప్రాంగణం.. బారికేడ్లు, హెలిప్యాడ్ కూడా మార్చలేదు.తేడా అల్లా కేవలం రెండు రోజుల వ్యవధి.20 నవంబర్ 2023న అక్కడ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింద�
అధికారంలోకి వచ్చి రైతుల భూ హక్కులపై వేటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ కత్తి పట్టుకుని సిద్ధంగా ఉంది. ‘ధరణి’తో భూములపై సర్వ హక్కులు కలగగా.. అధికార యావతో రైతు కుటుంబాల నోట్లో మట్టి కొట్టేందుకు కాంగ్రెస్ ప�
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రచార సభలకు పెద్దగా జనమే రావడం లేదు. వచ్చిన వారు సైతం నేతల ప్రసంగాలకు స్పందించడం లేదు. వేదికపై నుంచి నేతలే అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఆ పార్టీకి క్షేత్రస్