మోసపూరిత వాగ్దానాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని గుంటూరుపల్లి, కాపులకనపర్తి, ఆశాలపల్లి, రాంచంద్రాపురం, కోట
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయమని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రజలను కోరారు. శనివారం వర్ధన్నపేట పట్టణంతోపాటు మున్సిపాలిటీ విలీన తండాల్లో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, రాకే�
‘ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చుడు.. అధికారంలోకి వచ్చాక హ్యాండ్ ఇచ్చుడు’.. ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం అని ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ అన్నేండ్ల పాలనలో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వకపోగా, ఆయన ఫొటోతో కనీసం పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేయలేని నాయకులు తెలంగాణకు వచ్చి ఆయన పేరు ప్రస్తావించడం విడ్డూరంగా �
కాంగ్రెస్ చెప్పేదొకటి.. చేసేదొకటి.. ఎన్నిక ల వేళ ఇచ్చే హామీ లు అమలు కావు. ఆ పార్టీ నేతలు చె ప్పే మాటలు నమ్మి ఓట్లేస్తే ఆగం కావడం ఖాయం’ అని జేడీఎస్ రాయిచూర్ జిల్లా అధ్యక్షుడు విరూపాక్ష హె చ్చరించారు.
ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి మూడోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం క ట్టాలని అంధుల అ ఖిల భారత సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షుడు (ఏఐసీబీ), డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు పిలుపునిచ్చారు.
KTR | యువతను రెచ్చగొట్టి.. చిచ్చుబెట్టాలని చూస్తున్న రాజకీయ నిరుద్యోగి రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. దేశంలో గత పదేండ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పి
KTR | మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని, ఆయనను తీవ్రంగా అవమానించిందని, ఈ చరిత్ర గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీకి ఏ మాత్రం అవగాహన లేక�
యాభైఏండ్లు పాలించి రైతులకు ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ.. వ్యవసాయం పై చేస్తున్న వ్యాఖ్యలకు రైతాంగం భగ్గుమంటోంది. కరెంట్ను మూడుగంటలు చేస్తాం.. 10హెచ్పీ మోటర్లు పెడతామంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. �
ఎన్నికల్లో నోట్ల కట్టలను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటక తరహాలో రియల్ ఎస్టేట్ సంస్థలపై పడింది. ఎన్నికల నేపథ్యంలో డబ్బులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు కొందరు సంస్థల ప్రతినిధులకు ఫోన్ చేసి బెదిర�
కర్ణాటకలో లేని గ్యారెంటీల ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలా అమలుచేస్తుందని భూగర్భ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలకేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి మద్�
ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
లోయర్ పెనుగంగ ప్రాజెక్టు... 1978, ఆగస్టు 7న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నది. కానీ తెలంగాణ ఏర్పడేనాటికి తట్టెడు మట్టి పని కూడా చేయలేదు.
మీ ప్రాంతాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశానని, మళ్లీ ఈ ఎన్నికల్లో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కీసర మండలంలో