Bhatti Vikramarka | తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka ) కుటుంబ సమేతంగా తిరుమల (Tirumala)ను దర్శించుకున్నారు.
Harish Rao | పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. ఓడిపోయామని కుంగిపోవద్దు..వచ్చే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చూపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీ�
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొత్త తరహా కుట్రకు తెరలేపింది. ఎమ్మెల్యేలుగా గెలిచి వారం రోజులు కూడా దాటక ముందే జిల్లాలోని మున్సిపాలిటీలను ‘హస్త’గతం చేసుకునే దిశగా ఆ పార్టీ నాయకులు పావులు కదుపుతు
ప్రజల సమస్యలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టంచేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం జమ్మికుంటలోని బీఆర
అవినీతిపై మాట్లాడే ముందు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డీసీసీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సో�
Jana Reddy | తనకు ఇప్పుడు ఎలాంటి మంత్రి పదవి అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జానారెడ్డి స్పష్టం చేశారు. జానారెడ్డిని సీఎం రేవంత్ ఇవాళ ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని, ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. మద్నూర్లో ఆదివా�
మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మార్కెటింగ్, చేనేత జౌళి పరిశ్రమలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, సమాచార పౌర సంబం
ఎన్నికల సమయంలో మీరు చే సిన కృషి మరువలేనిదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం ఆదిబట్ల మున్�
Kishan Reddy | ధీరజ్ సాహు దగ్గర దొరికిన డబ్బు ఎవరిదో రాహుల్ గాంధీ చెప్పాలి : కేంద్రమంత్రి కిషన్రెడ్డి
Kishan Reddy | కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు అక్రమ సంపాదనపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని కేంద
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని శనివారం నుంచి అమల్లోకి తీసుకురావడంతో అతివలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో శనివారం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని స్థానిక ఎమ్మెల్యే టి.రాంమోహన్రెడ్డి సతీమణి ఉమారామ్మోహన్రెడ్డి పరిగి బస్టాండుల