Asaduddin Owaisi: రైతు బంధు స్కీమ్ కింద డబ్బులు రైతులకు చేరకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. రైతు బంధును కాంగ్రెస్ అడ్డుకున్నదని, ఆ స్కీమ్ చాలా ఏళ్ల నుంచి అమలులో ఉం�
తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తుండటంపై కర్ణాటకకు కన్ను కుట్టిందా? కళకళలాడుతున్న మన కరెంటును కొల్లగొట్టే కుట్ర జరుగుతున్నదా? రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాను 5 గంటలకు కుదించి, కర్ణాటకకు తరలించాలని చూస్తున్నదా
కాంగ్రెస్ పార్టీ 2022-23కు సంబంధించి సభ్యత్వ నమోదులో భాగంగా కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాద బీమాను కల్పించింది. సభ్యత్వ నమోదు చేసుకొన్న సుమారు 40 లక్షల మంది కార్యకర్తల కోసం రూ.6 కోట్ల వరకు బీమా కంపెనీలకు ప్రీమి�
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతున్నది. పది రోజుల క్రితం నిర్వహించిన బహి రంగ సభ అట్టర్ ఫ్లాప్ కాగా, తాజాగా రాహుల్ గాంధీ సభ కూడా జనం లేక వెల వెలబోయింది. రణభేరి పేరిట నిర్వహించిన స�
కాంగ్రెస్పై రైతులకు ఉన్న అనుమానాలు ఎన్నికల ముందే పటాపంచలయ్యాయి. ఆ పార్టీవన్నీ బూటకపు హామీలేనని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. రైతు బంధును భూమి యజమాని, కౌలు రైతుల్లో ఎవరి�
కాంగ్రెస్ హామీలన్నీ బూటకమేనని తేలిపోయింది. రైతుబంధు పథకాన్ని విభజించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నది. రైతుబంధు పథకాన్ని భూమి యజమాని లేదా కౌలు రైతుల్లో ఎవరో ఒకరికే ఇస్తామంటున్న టీపీసీసీ అధ్యక్షుడు ర�
CM KCR | జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డిపై సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. జీవన్రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్ప
CM KCR | రాష్ట్రాన్ని ఆంధ్రావాళ్లకంటే ఎక్కువగా.. తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. జగిత్యాల నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలు పాల�
Revanth Reddy | గాలిగాలి అని గాయిగాయి చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. పోలింగ్కు ముందే చేతులెత్తేశారు. స్టార్ క్యాంపెయినర్లు, రాష్ట్ర అగ్రనేతలు, చివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఎన్నికల సభ అంటేనే జంకుతున్నారు
బీఆర్ఎస్ కాకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ భూములకు భద్రత లేకుంటా పోతదని, తిరిగి గతంలో అనుభవించిన బాధలు మొదలవుతాయని జిల్లా రైతులు స్పష్టం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి రైతు నమ్ముకున్న భూమికి భద్రత కల్పించారు. ధరణి రాకముందు వరకు రాత్రికి రాత్రి తన భూమి ఎవరి పేరు మీదకు మారుతుందోనన్న భయంతో బతికిన రైతులు ధరణి వచ్చాక గుండె మీద చేయి వేసుకుని ప�
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చి మ్మ చీకట్లే మిగులుతాయని బీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా శనివారం మండలంలోని కొప్పుల, వసంతాపూర్, గంగిరేణిగూడెం, సూర్యనాయక్�