ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమే అని... తాజాగా ప్రజలు ఇ చ్చిన తీర్పును శిరసావహిస్తామని మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు.
MLA Kadiam | కాంగ్రెస్ పార్టీపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మాజీ మంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiam Srihari) తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress party) ఏర్పడినా మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుత�
వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నూతన స్పీకర్గా వ్యవహరించనున్నారు. స్పీకర్ పదవికి నామినేషన్ల గడువు బుధవారంతో ముగిసింది.
ఉమ్మడి కరీంనగర్ను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుతానని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కరీంనగర్ తనకు జన్మనిస్తే హుస్నాబాద్ రాజకీయంగా పునర్జన్మనిచ్చిందని వ్యా�
ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని, సర్కారే ఆదుకోవా లని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. బుధవారం హాలియాలో ఆటో డ్రైవర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. హాలియా ప్రధాన సెంటర్లో ధర్నా చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు చెప్పారు. గెలుపు ఓటములు సహజమని.. కష్టపడుతూ ముందుకు సాగాలని క్యాడర్కు పి�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిందని, రైతులంతా రుణమాఫీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు తెలిపారు.
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్ పదవికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో.. ఆ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ విషయాన్ని రేపు శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవ�
KTR | సాధ్యం కానీ హమీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ (Congress) ప్రజలను మభ్యపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. బుధవారం స్పీకర్గా ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ బీఆర్�
అధికారంలోకి రాగానే రైతుబంధు స్థానంలో రైతుభరోసా పేరుతో ఏడాదికి ఎకరాకు 15వేల రూపాయల పెట్టుబడి సాయంగా అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతానికి మాత్రం గతంలో కేసీఆర్ స�
కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌక ర్యం తీసుకొచ్చి తమ పొట్ట కొట్టిందని, దీని వల్ల 300 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆటోడ్రైవ ర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవా రం జనగామ జిల్లా బచ�
దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్ అని, యూపీఏ హయాంలో ప్రతిరోజూ కుంభకోణాలు వెలుగుచూసేవని, రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్కు చెంది రాజ్యసభ ఎంపీ ధీరజ్సాహూ వ�
సీఎం రేవంత్రెడ్డి ప్రజాసంబంధాల ముఖ్య అధికారిగా సీనియర్ జర్నలిస్టు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఢిల్లీలో సీఎం పీఆర్వోగా దూడపల్లి విజయ్కుమార్
Bhatti Vikramarka | తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka ) కుటుంబ సమేతంగా తిరుమల (Tirumala)ను దర్శించుకున్నారు.