Telangana | బీఆర్ఎస్ గవర్నమెంట్లో నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇవ్వడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ అదే కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ సరిగా లేక ఎంతో మంది రైతులు చనిపోయారు. ఇప్పుడున్నట్�
గత పాలకుల 58 ఏండ్ల పాలనలో, తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి తేడాను గుర్తించి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. కేసీఆర్ పాలనలో అన్న�
పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపానని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం న్
ఓటు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.. తొందరపడి వేయకండి.. మీకూ కండ్ల ము గింట కనిపిస్తున్న అభివృద్ధిని చూసి భవిష్యత్తు తరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ప్రతి ఓటరు గమనించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఎ
బాండ్పేపర్ల పేరిట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్ రాసిచ్చి, మోసం చేస్తున్నారని అన్నారు. మొసలి �
అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తెలంగాణే గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణను గెలవాలని కాంగ్రెస్, బీజేపీ ఆరాటపడుతున్నాయని, కానీ, తెలంగాణే గెలవాలన్నదే తమ లక్ష్యమని �
KTR | ఆయా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించిన మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాధించిన విజయాలతో తెలంగాణ ప్రజానీకం వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్�
CM KCR | తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు ఆగదనే విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారని, ఈ మేరకు ఆయన ‘రైతుబంధు భరోసా పత్రం’ తన ద్వారా విడుదల చేయించినట్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ చెప�
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు ప్రచారం కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార మైకులు మూగబోయాయి.. ఇక ఈవీఎంల్లో ఓట్లు నిక్షిప్తం కావాల్సి ఉంది.
CM KCR | ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ శాంతిభద్రతలకు ఆలవాలంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో ఊ అంటే, ఆ అంటే మతకల్లోలం, కర్ఫ్యూ ఉండేదని కేసీఆర్ మండిప
CM KCR | గత 24 ఏండ్లుగా తెలంగాణ ఆశగా, శ్వాసగా బతుకుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గజ్వేల్ నుంచి మీరు అవకాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం కష్టపడ్డ�
CM KCR | వరంగల్ ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో ఆ ఇద్దరు టైగర్లను గెలిపించేందుకు.. ఈ వరంగల్లోనే ఆకాశాన్నే ముద్దు పెట్టుకుంటా అని లేస్తున్న 24 అంతస్తుల బిల్డింగ్ చాలదా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న�