అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఆస్వాదించక ముందే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో లొల్లి షురూ అయ్యింది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలే కీలకంగా ఉండడంతో జిల్లా రాజకీయాలు సైతం
రసవత్తరంగా మారాయి.
కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా మీ ముందుంటానని, మన ప్రభుత్వం రాలేదని ఎవరూ అధైర్య పడవద్దని మీ అందరికీ అండగా ఉండి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సోమవారం ప్రకటనలో తె
మెతుకు సీమలో ఇప్పటి వరకు ఏ పార్టీ అభ్యర్థి కూడా హ్యాట్రిక్ గెలుపు సాధించలేదు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ పార్టీ అయినా వరుసగా రెండుసార్లు మాత్రమే గెలిచింది.
Telangana | తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నది. ఇవాళ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాజ్భవన్లో సైతం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఏఐసీస
Mamata Banerjee: సీట్ షేరింగ్ సరిగా జరగకపోవడం వల్లే ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. కేవలం కాంగ్రెస్ మాత్రమే ఓడిందని, ఇది ప్రజల ఓటమి కాదు �
CLP Meet | కేంద్ర పరిశీలకుల పర్యవేక్షణలో హైదరాబాద్లో జరిగిన తెలంగాణ సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్కు అప్పగిస్తూ సభ్యులు ఏక వాక్య తీర్మానం చేశారు. ఈ ఏక వాక్య తీర్మానాన్ని
అసెంబ్లీ ఎన్నికల ఫలితా ల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఆదివారం కాంగ్రెస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు �
అసెం బ్లీ ఎన్నికల్లో 64 సీట్లలో గెలుపొందిన కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకున్నది. కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్... 39 సీట్ల వద్ద ఆగిపోయింది.
కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన వారందరికీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్కు విజయాన్ని కట్టబెట్టిన ప్రజల తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు.
MLA Thalasani | తన గెలుపు సనత్ నగర్(Sanathnagar) నియోజకవర్గ ప్రజల విజయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani )అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లడారు. కాంగ్రెస్ పార్టీక�
Harish Rao | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి మంత్రి హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా తీర్పను గౌరవిస్తున్నామని చెప్పారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశమిచ్చిన ప్రజలు