Karnataka | హిజాబ్పై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హిజాబ్పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఇక నుంచి హిజాబ్ ధరించడంపై ఎటువంటి నిషేధ�
ముందుచూపు లేకుండా, ఎన్నికల సమయంలో అలివికాని హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. సవాలక్ష కొర్రీలు విధిస్తున్నది. నిధులు సమీకరణకు �
తెలంగాణ సాధన కోసమే తాము ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. రేవంత్రెడ్డిలా స్వార్థంతో పదవుల కోసం పార్టీలు మార్చలేదని ఎద్దేవా చేశారు.
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ ప్రారంభమైంది. మొత్తం ఆరు రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగాయి.
KTR | తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నీళ్లు, బొగ్గు లేని రాయలసీమలో, బొగ్గు లేని విజయవాడలో థర్మల్ పవర్ కేంద్�
Harish Rao | పదవుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పార్టీలు మారిండు తప్ప.. మేం అలాంటి పని చేయలేదని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం.. దాంట్లో
Akbaruddin Owaisi | తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర�
Congress దేశాన్ని 50 ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు దేశ ప్రజలను చందాలు అడుగుతున్నది. కాంగ్రెస్ను ఆర్థికంగా పరిపుష్టం చేయాలని క్రౌడ్ ఫండింగ్ చేపట్టినట్టు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ప్ర�
శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తల్లకిందులుగా చూపి.. ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహం బెడిసికొట్టింది.
ఎన్నికల్లో ఓడిపోయామని ఆందోళన చెందవద్దని.. కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ఉండాలని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్లోని తన నివాస ప్రాంగణంలో రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలా
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసింది.. శ్వేతపత్రం కాదని, అబద్ధాలతో కూడిన తప్పుడు పత్రమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
Priyanka Gandhi | వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. ఇదే సమావేశంలో ప్రియాంక గాంధీ పోటీ చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం. వారణాసి నియోజకవర్గం నుంచి మోదీపై ప్ర�
Telangana Assembly | రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే.. కానీ రాజకీయ లబ్ది కోస�
కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీ కోలాహలం మొదలైంది. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్ఠానం దృష్టి పెట్టింది. పదేండ్లుగా అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ, పార్టీ కో�
ఇటీవల అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్పై పల్వంచ గ్రామానికి చెందిన భూమయ్య చేసిన తప్పుడు ఆరోపణలు నిజం కావని బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఖండించారు. మంగళవారం మండలంలోని ప్రెస్క్లబ్ వద్ద విలేక