CLP Meet | కేంద్ర పరిశీలకుల పర్యవేక్షణలో హైదరాబాద్లో జరిగిన తెలంగాణ సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్కు అప్పగిస్తూ సభ్యులు ఏక వాక్య తీర్మానం చేశారు. ఈ ఏక వాక్య తీర్మానాన్ని
అసెంబ్లీ ఎన్నికల ఫలితా ల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఆదివారం కాంగ్రెస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు �
అసెం బ్లీ ఎన్నికల్లో 64 సీట్లలో గెలుపొందిన కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకున్నది. కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్... 39 సీట్ల వద్ద ఆగిపోయింది.
కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన వారందరికీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్కు విజయాన్ని కట్టబెట్టిన ప్రజల తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు.
MLA Thalasani | తన గెలుపు సనత్ నగర్(Sanathnagar) నియోజకవర్గ ప్రజల విజయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani )అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లడారు. కాంగ్రెస్ పార్టీక�
Harish Rao | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి మంత్రి హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా తీర్పను గౌరవిస్తున్నామని చెప్పారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశమిచ్చిన ప్రజలు
Revanth Reddy | కొడంగల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి 32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Raman Singh: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్ధానాలు అన్నీ ఫేక్ అని చత్తీస్ఘడ్ బీజేపీ నేత రమణ్ సింగ్ అన్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ లీడింగ్లో ఉన్నది. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన
ఎన్నికల్లో గెలుపుపై నమ్మకంతో 4వ తేదీన క్యాబినెట్ భేటీ ఉంటుందని సీఎం కేసీఆర్ ధైర్యంగా ప్రకటిస్తే, ఫలితాలపై నమ్మకం కొరవడిన కాంగ్రెస్లో అలజడి మొదలైంది.
జనగామలో డిసెంబర్ 3వ తేదీన బీఆర్ఎస్ గెలిచి గులాబీ జెండా ఎగరడం తథ్యమని, ఆ నమ్మకం, విశ్వాసం తనకుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.