CM KCR | కాంగ్రెసోళ్ల లాగా ఓట్ల కోసం లంగ మాటలు చెప్పం.. ఒక లెక్క ప్రకారం మాట్లాడుతాం. ఒక సిస్టమ్లో పోతాం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి.. ఉన్నది ఉన్నట్టుగా చేస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
CM KCR | కాంగ్రెస్ పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కలు మస్తు మొరుగుతయ్.. దాన్ని లెక్క పెట్టొద్దు.. ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. జ
Minister Satyavati | కాంగ్రెస్కు ఒక్కటి కాదు.. 11 ఛాన్సులిచ్చినా ఏం చేశారని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. మహబూబాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి భానోత్ శంకర్ నాయక్కు మద్దతుగా మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించా�
Cheruku Sudhakar | బీఆర్ఎస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కౌంట్ లెస్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కాలంలో కోమటిర�
కాంగ్రెస్ పార్టీది చార్ సౌ బీస్ (420) మ్యానిఫెస్టో అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎట్లాగూ గెలిచేది లేదన్న ఉద్దేశంతో 42 పేజీల కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హామీ
కాంగ్రెస్ హయాంలో సమయానికి కరెంట్ లేక పంటలు ఎండిపోయేవి. రాత్రిపూట మోటర్లు పెట్టడానికిబావులవద్దకు పోయి పాములు, తేళ్ల కాటుకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
మునుగోడు నియోజకవర్గంలోని శివన్నగూడెం, చర్లగూడెం ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతుల కాళ్లు కడుగుతానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
టీపీసీసీ కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
CM KCR | పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఉత్తమమైన మనిషి.. ప్రజల ఫీలింగ్ ఉన్న మనిషి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదలో కేస�
CM KCR | తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ఈ పదేండ్లు ఎంతో కష్టపడ్డాం అని, తలసరి ఆదాయంలో రాష్ట్రం నంబర్వన్గా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మరి ఇప్ప�
Minister Harish Rao | కాంగ్రెస్ పార్టీ(Congress party)ది 42 పేజీల మ్యానిఫెస్టో (Manifesto)కాదు 420 మ్యానిఫెస్టో..అమలు సాధ్యం కానీ హామీలు ఇస్తూ ఆ పార్టీ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao ) అన్నార
CM KCR | పైరవీకారులు, దళారీలు, భూకబ్జాల దందాతో కాంగ్రెస్ వస్తుంది.. దయచేసి రైతులు అప్రమత్తంగా ఉండాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీ
CM KCR | రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణలో 24 గంటల పాటు నల్లా నీళ్లు ఉండే స్కీం ఏర్పాటు చేస్తున్నాం.. ఎప్పుడు తిప్పుకుంటే అప్పుడే నీళ్లు వచ్చేటట్టు, ఆ దిశగా పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప�