CM KCR | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో రైతుల భూములు సేఫ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మీ భూములను కాపాడుకునేందుకు మీ బొటనవేలికే ప్రభుత్వం అధికారం ఇ�
CM KCR | రాష్ట్రంలో ఇండస్ట్రీల కోసం బ్రహ్మాండమైన పాలసీ తీసుకొచ్చి పెట్టుబడులు సమకూర్చుతున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్నాం. త్వరలోనే బెంగళూరును దాటే పరిస్థితి�
Harish Rao | కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరంపై రాష్ట్ర మంత్రి మరీశ్రావు ధ్వజమెత్తారు. చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వ�
CM KCR | ఆదిలాబాద్ జిల్లాలోని చనకా - కొరటా ప్రాజెక్టు పూర్తి కావొస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. బోథ్ నియోజకవర్గం పరిధిలోని తిప్పల్ కోటి రిజర్వాయర్కు పెన్ గంగా నీళ్లు తీసుకొస్తే మనకు చాలా లాభం �
CM KCR | మతపిచ్చిలేపే బీజేపీని చెత్తకుప్పపై పారేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీకి ఓటువేస్తే ఓటేస్తే మోరీలపారేసినట్లేనని.. కాంగ్రెస్కు వేయడం కూడా ఇంకా వేస్టేనన్నారు. ఆదిలాబాద్లో జరిగిన బీఆర్ఎస్ ప్ర�
CM KCR | మంది మాట పట్టుకొని మార్మానం పోతే.. మళ్లచ్చే వరకు ఇల్లు గాలిపోయిందని పెద్దలు చెప్పారు. కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే పరిస్థితి అట్లనే ఉంటదని సీఎం అన్నారు. ఆదిలాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలు సీఎం కేస�
KTR | ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. కరెంట్ కావాల్నా..? కాంగ్రెస్ కావాల్నా..? ప్రజలు ఆలోచించుకోవాలని కేటీఆర్ సూచి
CM KCR | రైతుబంధు కావాల్నా.. రాబంధు కావాల్నా.. ఏదో కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సూచించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నా
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ అధోగతి తప్పదని.. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం ఆయన రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డితో కల�
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే ప్రజల్లో విలువ లేదని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు విమర్శించారు. ఇక పార్టీ నేతలు ఇస్తున్న ఆరు గ్యారెంటీ హామీలకు అసలే విలువ లేదని స్పష్టం చేశారు. ముద�
శాసనసభ ఎన్నికలకు సంబంధించి మరో కీలక ఘట్టం ముగిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క బుధవారం తేలింది. ఈ నెల 3వ తేదీ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా.. �
యాభైఏండ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన మాలాంటి నాయకులకే అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.