అభివృద్ధి కావాలంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని, కాంగ్రెస్కు అధికారం యిస్తే ఉన్న పథకాలకు మంగళం పాడి రాష్ర్టాన్ని దోపిడీ చేస్తారని మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి చామకూర మల్లారె�
పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతున్నది అత్తకు పౌరసత్వం తిరస్కరణకు గురైతే కోడలికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్కు మరోసారి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గ్యారెంటీ, వారెంటీ లేదని, ఆ పార్టీ నేతలు చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు.
అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా అని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని చెన్నారం, కాశగూడెం, కడారిగూడెం, రామోజీకుమ్మరిగ�
Minister KTR | కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఐడియాలజీతో మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చినట్టుగా ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. శుక్
NarayanKhed | కాంగ్రెస్ పార్టీ శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువుకు కొన్ని గంటల ముందు నారాయణ్ఖేడ్లో అభ్యర్థిని మార్పు చేసింది. ముందుగా సురేష్కుమార్ షెట్కార్కు నారాయణ్ఖేడ్ అభ్యర్థిత్వాన్ని
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలకు ఆకర్శితులైన పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు గురువారం నగరంలో ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. భారత జాగృతి యువ నాయకుడు జాదవ్ర�
బాన్సువాడ నియోజకవర్గాన్ని తొమ్మిదేండ్లలో దాదాపు రూ.10వేల కోట్లతో అభివృద్ధి చేశానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదిం చి, భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ�
కాంగ్రెస్ పార్టీ బీసీలను నమ్మించి మోసగించిందని, ఆ పార్టీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకభావం ఉన్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఒక ప్రకటనలో విమర్శించారు.
చిన్నప్పటి నుంచి తాను ఖమ్మం లోకల్ అని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాన్లోకల్ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని ఎంబీ ఫంక్షన్ హాల్లో గురువారం స�
పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అడిగితే ఆ పార్టీని బొంద పెట్టాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అ న్నారు. పామాపురం గ్రామంలోని భక్తాంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మాట్లాడుతూ తొమ్మి�
T Congress List | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే నలుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ తుది జాబితాను ప్రకటించింది. పటాన్ చెరు నుంచి తొలుత ప్రకటించిన నీలం మధు స్థానంలో కట్టా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయిం�
Minister Sathyavathi | రాష్ట్రంలో ఉన్న ఎస్టీలను ముందు నుంచి కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తూ వస్తున్నాయని, ఈ ఎన్నికల్లో వీరికి బుద్ధి చెప్పాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi) పిలుపునిచ్చారు. గురువా
Minister Sathyavathi Rathod | కాంగ్రెస్ పార్టీ(Congress) రాష్ట్ర పార్టీనా.. జాతీయ పార్టీనా అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi) ప్రశ్నించారు. గురువారం భూపాలపల్లి అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ �