ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా మారింది. శాసనసభ అభ్యర్థుల టికెట్ల కేటాయింపు కుమ్ములాటలు, తిరుగుబాట్లు, తిట్ల పురాణాలకు దారితీసింది. కష్టాల్లోనూ ఏళ్లుగా పార్టీనే నమ్మ�
కాంగ్రెస్ బూటకపు హామీలతో జనంలోకి వస్తున్నదని, ఆ పార్టీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ వ్యవహారం మరో చిచ్చు రేపింది. జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉండగా, ఆదిలాబాద్ టికెట్ విషయంలో పార్టీ సీనియర్లు ఇప్పటికే పదవులు, సభ్యత్వానికి రాజీనామా
తనను మరోసారి ఆశీర్వదిస్తే మరో ఐదేండ్లు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో అమలుకు
హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు తారాస్థాయికి చేరాయి. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. రెండు నియోజకవర్గాల్లో రెబల్స్ బెడద ఖరారైన అభ్యర
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పరుగులు పెడుతున్న అభివృద్ధికి కేసీఆరే గ్యారెంటీ ముఖ్యమంత్రి అని, సరైన గ్యారెంటీలు లేని కాంగ్రెస్ పార్టీని, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని నమ్మి ప్రజలు మోసపోవద
MLC Kavitha | బీజేపీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంలో తెలంగాణ లేదని, కాంగ్రెస్ భారత్ జోడో నినాదంలోనూ తెలంగాణ ప్రస్తావన లేదని.. తెలంగాణ బాగుపై ఆలోచన లేదని ఆలోచన లేని ఆ రెండు పార్టీలు మనకు అవసరమా ? అంటూ ఎమ్మెల్సీ కల్
Puvvada Ajay Kumar | ఓటమి పాలవుతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఖమ్మం నగ
CM KCR | ఈ వందేండ్లలో ఈ పదేండ్లే తెలంగాణ ప్రశాంతంగా ఉన్నది.. రాష్ట్రంలో కర్ఫ్యూ లేదు.. లొల్లి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశ
CM KCR | అధికార పార్టీకి చెందిన నాయకులను సంతలో పశువులను కొన్నట్టు మాదిరిగా కొంటారా..? అని కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి, 58 ఏండ్లు మన గోస పోసుకున్న కాం�
CM KCR | అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ అనేక పోరాటాలు చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఆ మహనీయుడిని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడించిందని.. ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని అమలు చేయలేదంటూ విమర్శల�