హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో సం పూర్ణ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) అభినందనలు తెలిపింది. నూతనంగా ఏర్పడుతున్న ప్ర భుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధించాలని టీజీవో అధ్యక్షప్రధాన కార్యదర్శులు వీ మమ త, ఏ సత్యనారాయణ ఆకాంక్షించా రు. టీజీవో నేతలు సహదేవ్ యాదవ్, రవీందర్కుమార్, గండూరి వెంకటేశ్వర్లు, ఎంబీ కృష్ణాయాదవ్, బీ వెంకటయ్య, టీ లక్ష్మణ్గౌడ్, కృష్ణమూర్తి తదితరులు నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.