మహిళలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని శిల్పరామంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుక
‘నల్లగొండను నాశనం చేసింది మీరే.. మీ నాయకత్వంలో లక్షలాది మంది ప్రజల ఎముకలు గూళ్లయ్యాయి.. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి.. కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ ఎందుకు క్షమాపణ చెప్పాలి?
Minister Jagadish Reddy | నల్లగొండ ప్రజలకు అడుగడుగునా మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు ముందుగా జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) డిమాండ్ చేశారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆరు దశాబ్దాల పాలనలో పైరవీకారులు పుట్టుకొచ్చారు. ఊరూరా భూ వివాదాలు. గజానికి గట్టుపంచాయతీ. రాత పహాణిలో రాత్రికి రాత్రే మారిపోయే హక్కుదార్లు. రైతును రైతుగా గుర్తించడ�
తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిన బీజేపీ, కాంగ్రెస్ నేతలకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించే అర్హత లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను.. తల్లిని చంపి బిడ్డను బతికి�
కాంగ్రెస్ నాయకులు ఐదు దశాబ్దాలపాటు వివిధ దశల్లో అధికారాన్ని అనుభవించి తెలంగాణను విస్మరించడం వల్లే నాడు పాలమూరు వలసలు, ఆత్మహత్యలు, ఆకలిచావులకు చిరునామాగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ధ్�
కాంగ్రెస్ పాలనలో నీళ్లు, నిధులు, కరెంట్, పింఛన్, ప్రజల సమస్యలన్నీ పెండింగ్లోనే ఉన్నాయని, పెండింగ్కు పర్యాయపదం కాంగ్రెస్ పార్టీ అని వ్యవసాయశా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. జిల్�
Minister Jagadish Reddy | నల్లగొండ కాంగ్రెస్ నాయకులు వృద్ద జంబుకాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. వారి హయాంలోనే జిల్లాలో ఫ్లోరోసిస్, కరువు పెరిగిందని ఆరోపించారు.
కాంగ్రెస్ (Congress) పాలన పాపమే పాలమూరు (Palamuru) వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీ నేతలు జిల్లా ప్రజలను ఓట్లు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం�
రాష్ట్ర బీజేపీలో కొత్త తలనొప్పి మొదలైంది. ఆది నుంచి వలస నేతలనే నమ్ముకున్న బీజేపీకి ఇప్పుడు ‘ఘర్ వాపసీ’ టెన్షన్ పట్టుకున్నది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు ఇప్పుడు తిరిగి సొంత గూటికి వెళ్లేందు�
కాంగ్రెస్, బీజేపీ నేతలు మళ్లీ తప్పుడు ప్రచారంతో వస్తున్నారని, ప్రతిపక్షాలను నమ్మితే రాష్ట్రం మళ్లీ అంధకారంలోకి పోతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి మన పాలనను మళ్లీ తెచ్చుకుందామని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కావాలో, ధరలు పెంచే బీజేపీ, కాంగ్రెస్ కావా�