శ్రీకాంతాచారి మరణానికి కారకులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి దండలు వేయడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేక పోతుందని బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు. సోమవారం తెలం
Mlc Pochampalli | డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని మరింత కోల్పోతున్నదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి(Mlc Pochampalli) ఆరోపించారు.
Minister Errabelli | తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్ నేడు మొసలి కన్నీరు కారుస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) ఆరోపించారు.
BRS Party | మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తున్నది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆకర్షితులపై మహారాష్ట్రకు చెందిన �
నియోజకవర్గంలోని చింతలపాలెం మండలం పులిచింతల ముంపు బాధితుల కల నెరవేరింది. ముంపు బాధితుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కలెక్టర్, పులిచింతల అధికారులతో సమీక్షా సమావేశం ని�
ధాన్యం కొనుగోళ్లపై తనకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నల వర్షం కురిపించారు. వారు సమాధానాలు చెప్పకుండా తెల్లముఖం వేశారు.
బట్టకాల్చి మీదేసి, అసత్య ప్రచారంతో ఏదో రకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలపై జనం తిరుగబడుతున్నారు. తరిమితరిమి కొడుతున్నరు. ఇందుకు మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలా
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏపీలోని తిరుపతి జిల్లా నుంచి వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరార�
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న ‘హాథ్ సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్' సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు మంగళవారం తన్ను కున్నారు. భట్టి క�
Kumaraswamy | అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుమారు 15 మంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో చేరుతారని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి (Kumaraswamy) అన్నారు. చిత్రదుర్గ మాజీ శాసన మండలి సభ్యుడు రఘు ఆచార్ ఇప్పటికే తనతో మాట్లాడారని, జ
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు మాలలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిపై వనస్థలిపురం పోలీస్స్టేషన్లో పలు సెక్షన కింద కేసులు నమోదయ్యాయి.
యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోగా, సమైక్య రాష్ట్రంలో పదేండ్ల పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అధికారం ఉన్నా అభివృద్ధి ముసుగులో తమ జేబులు నింపుకున్న చరిత్
‘ప్రధాని మోదీపై ఫిర్యాదా? దాన్ని మేం తీసుకోం, కేసు నమోదు చేయం’ ఇదీ బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని భోపాల్ పోలీసులు ఫిర్యాదుదారులకు ఇచ్చిన సమాధానం. ఈ ఘటన రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు ప్రకటన తర్వాత శ�