రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉన్న విశ్వాసంతోనే విపక్ష నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
కరీంనగర్ జిల్లాకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని నగర మేయర్ యాదగిరి సునీల్రావు ధ్వజమెత్తారు. వరదకాలువ, మధ్యమానేరు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల పేరుతో మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి, మట్టి పను
ఎనిమిదేండ్లుగా గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, ప్రగతి పనులపై అన్ని ప్రాంతాల్లో చర్చ జరుగాలని, ఇందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు వివరించేలా కార్యోన్ముఖు�
ఛత్తీస్గఢ్ బొగ్గు స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతల నివాసాలతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం పునాదులు తవ్వుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూల్చుతాం, పేల్చుతాం అంటూ అరాచకానికి ఒడిగడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆ�
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆ విజన్తోనే తెలంగాణ మాదిరిగా దేశం కూడా అభివృద్ధి చెందుతుందని సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క�