మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నిక దగ్గర పడుతున్నా కొద్దీ కాంగ్రెస్, బీజేపీలకు ఎదురుదెబ్బ తగులుతున్నది. మర్రిగూడ మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన బీజేపీ 8వ వార్డు సభ్యుడు జర్పుల
రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 4 : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్నారాయణపురం మం డలం లింగవారిగూడెం గ్రామానికి చెందిన 12 కుటుంబాల వారు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే కూస�
హనుమకొండ, ఆగస్టు 28 : రాష్ట్ర పునర్నిర్మాణంలో అన్ని పార్టీలు భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామానికి చెంద�
కాంగ్రెస్లో పార్టీలో మళ్లీ రగడ మెదలైంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సమావేశాలకు అందరు నాయకులకు సమాచారం ఇవ్వకపోవటం గొడవకు దారి తీసింది. శనివారం మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని కిరాణా వర్తక సంఘంలో కాంగ�
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన తర్వాత మరో ఐదుగురు నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారు. గులాం మహ్మద్ సరూరీ, హజీ అబ్దుల్ �
నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానిక
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో మర్రిగూడ మండలం నుంచి వైస్ ఎంపీపీ కట్కూరి వెంకట�
కాంగ్రెస్తో మునుగుడే.. రాజగోపాల్తో రెంటికి చెడ్డ రేవడే కారెక్కడానికి బారులు తీరుతున్న విపక్ష నేతలు మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్సే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం కారుదే వానకాలం నేతలను న
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరారు. పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు �
పరిగి, ఆగస్టు 14 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నాయకులు చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగిలోని
హైదరాబాద్, ఆగస్టు 12 : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూరు, రాంభోజీ గూడెం గ్రామాలకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని మంత్రుల ని
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ నలుపు రంగు దుస్తుల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్త ఆందోళన చేపట్టార
జనగామ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేవరుప్పుల మండలం సింగరాజుపల�