కామారెడ్డి : కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. హస్తం పార్టీలో ఎవరో ఒకరు తమ అసంతృప్తిని వెల్లగక్కుతూనే ఉంటారు. మొన్నటికి మొన్న జనగామ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుల్ల
సంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు టీ�
నందికొండ, మే 6: కాంగ్రెస్, బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ను విమర్శించడమే పనిగా పెట్టుకొని తెలంగాణ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మండిపడ్డారు. ఎనిమిదేండ్ల బీజేప�
ధారూరు, ఏప్రిల్ 10 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరి పాలనలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ చేరుతున్నారని జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డా. ఆనంద్ అన్న�
కీసర, మార్చి 30 : టీఆర్ఎస్ పార్టీని ఢీకొనే శక్తి జిల్లాలో ఏ పార్టీకి లేదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండల పరిధి రాంపల్లిదాయరకు చెందిన కాంగ్రెస్ పార
సూర్యాపేట : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ నివాసంలో తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన మాజీ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గుండగాని అనిల్ �
నిజామాబాద్ : జిల్లాలోని వర్ని గ్రామం మాజీ సర్పంచ్ బాలా గౌడ్తో పాటుగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంధర్బంగా భ
ధారూరు, మార్చి 17 : తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగ్యస్వామ్యం కావాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్
కాంగ్రెస్ అసమ్మతి నేతలు, జీ 23 గ్రూపుగా ముద్రపడ్డ నేతలు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఇంట్లో భేటీ అయ్యారు. వారంలోనే ఇలా భేటీ కావడం ఇది రెండో సారి. సీడబ్ల్యూసీ భేటీ, ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్
వనపర్తి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని పెబ్బేరు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పరమయ్యగా�
నర్సాపూర్,ఫిబ్రవరి14 : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నర్సాపూర్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మదన్రెడ్డి సమక్షంలో సోమవారం టీఆర్ఎస
జనగామ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని దేవరుప్పుల మండలం పడమటి తండా (డి) సర్పంచ్ జాటోతు కౌస్య సురేందర్, జాటోత్ సోమన్న, వార్డు సభ్యులు జాటోత్ బికోజీ మరికొంత మంది నాయకులు పంచాయత�
Minister Errabelli | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కనొసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని దేవరుప్పుల మండలం లక్ష్మణ్ తండా సర్పంచ్ భూక్యా వీరేశ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూక్యా కృష్ణ, మరికొంత మంది నేతలులు టీఆర్ఎస్లో చేరా�