జయశంకర్ భూపాలపల్లి : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మండలం నేరే�
సీఎం కేసీఆర్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెచ్చి ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆదివారం కూడా పలు చోట్ల పెద్ద ఎత్తున గులాబ�
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ అయ్యాయి. జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెత్తా డిసౌజాలకు ఇవాళ ఢిల్లీ హైకోర్టు నోటీసులు జార�
మెండోరా మండల కాంగ్రెస్ మైనారిటీ సెల్, యూత్ నాయకులు మంత్రి ప్రశాంత్రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. మైనారిటీ నాయకు�
కాంగ్రెస్ను చీల్చేందుకు బీజేపీ పావులు అధికారంలో ఉన్నా.. విపక్షాన్ని కబళించే కుట్ర సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పీసీసీ చీఫ్ భేటీ ఐదుగురు గైర్హాజరు.. వారి ఫోన్లు స్విచాఫ్ మైఖేల్ లోబోపై కాంగ్రెస్ అధిష్ఠా�
రాష్ట్ర కాంగ్రెస్లో నేతల మధ్య పంచాయితీ పరాకాష్టకు చేరింది. ఒకవైపు రేవంత్రెడ్డి, మరోవైపు సీనియర్ నేతలు ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు.
హనుమకొండ : హనుమకొండలో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని
‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలు, ప్రభుత్వాలు కాదు.. ప్రత్యామ్నా య ఎజెండాలు. అందుకోసం యావత్దేశం ఎదు రు చూస్తున్నది’ అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. స�
రెండు దఫాలుగా విచారించిన అధికారులు నేడు మళ్లీ విచారణకు హాజరుకావాలని సూచన కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ప్రదర్శనలు న్యూఢిల్లీ, జూన్ 13: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస�
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం విచారణకు హాజరైన క్రమంలో ఆ పార్టీ శ్రేణులు సత్యాగ్రహ ప్రదర్శన చేపట్టాయి.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంత్రి సమక్షంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరికలు హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): దేశమంతా కరెంట్ కటకట ఉన్నా ముఖ్యమంత్రి కేసిఆర్ ముందుచూప�
కాంగ్రెస్ పార్టీకి పంజాబ్లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నేత సునీల్ జాఖడ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన నేపధ్యంలో మరో ఐదుగురు ప్రముఖ నేతలు కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు.