గ్రేటర్ 55వ డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. డివిజన్ పరిధిలోని భీమారం, రామారం, కోమటిపల్లికి చెందిన వివిధ పార్టీల నుంచి సుమారు 300 మంది నాయకులు, కార్యకర్త�
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సంపేట మండలం ఆకులతండా గ్రామానికి చెం
Minister Jagdish Reddy | రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరద ప్రభావంపై కాంగ్రెస్ నాయకులు బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి ( Minister Jagdish Reddy ) మండిపడ్డారు.
అందోల్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని, ప్రతి పక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈసారి డిపాజిట్లు కూడా రావని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం అందోల్లోని క్యాం ప్ కార్యాలయంలో రాయికోడ్
చేసిన పనిలో తప్పులు వెతకడం తేలిక. అందుకే ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల్లో తప్పులు వెతుకుతున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షాలుగా చెప్పుకొంటున్న కాంగ్రెస్, బీజేపీలు ముఖ్యమంత్రి కేసీఆ�
Mahabubnagar | మూడు గంటల కరెంటు చాలన్నా కాంగ్రెస్ విధానాన్ని నిరసిస్తూ నిరంతరంగా బీఆర్ఎస్ లోకి వలసలు కొనసగుతున్నాయి. ఆ పార్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లోని చిన్నఆదిరాల, �
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. 200 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నా�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న కుందూరు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలంగాణ ద్రోహులని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ఆరోపించారు.
ప్రజాసంక్షేమ మే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రామాయంపేట బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు, సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గిర్మా�
BRS | బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ ( BRS )లో చేరుతున్నారు.
మండలంలోని వెంకటాపూర్(కె) గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ చెందిన 21 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ నేత దయాకర్ ఆధ్వర్యంలో ఆదివారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని ఆమె ని�