బీసీలకు పెద్దపీట వేస్తామని నమ్మించిన కాంగ్రెస్ పార్టీ వారికి పెద్ద హ్యాండే ఇవ్వబోతున్నది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన బీసీ ముఖ్య నాయకుల బృందం అధిష్ఠానం వద్ద తమగోడు వెళ్లబోసుకుంటే న్యాయం జరుగుతుందని గ
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చేనేత అభి
మెదక్ నియోజకవర్గంలో కారు జోరు కొనసాగుతున్నది. కాంగ్రెస్కు చెందిన నా యకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆయా పార్టీలకు �
బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ నేతలు అవే హామీలను తెలంగాణలో ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్�
కాంగ్రెస్ హామీలకు బడ్జెట్టే సరిపోదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. మరి ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈసారి ఎన్నికల్లో బీఆర్ ప్రభంజనం ఖాయమని పటాన్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ అన్నారు. ఆదివారం పటాన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శివాజీ యూత్ అసోసియేషన్ చెందిన 50 మంది యువకులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ సమక్షంలో బ�
కాంగ్రెసోళ్లు ఆరు కాదు, అరవై పథకాలు పెట్టినా గెలువరని, ప్రజల్లో ఆదరణ కోల్పోయారని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మోస పోతే గోస పడతామని, ఆలోచించి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందని అన్నారు.
టికెట్ నాకే.. లేదు నాకంటే నాకు.. అంటూ కాంగ్రెస్ నేతలు హోరాహోరీగా ప్రకటించుకుంటున్నారు. ఎన్నిక లు దగ్గరకొస్తున్న వేళ టికెట్ల కలవరం మొదలైంది. నాయకుల్లో సమన్వయం లోపించి వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి. ‘ఎవర�
కర్ణాటక మాడల్ తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు కర్ణాటకలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇరకాటంలో పడే విధం గా ఉన్నాయి.
BRS Party | పాలకుర్తికి చెందిన పలు సంఘాల నాయకులు, కాంగ్రెస్ నేతలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నా