టీఆర్ఎస్లో చేరికలు | టీఆర్ఎస్లోకి వలసలపర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కంగ్టి మండలంలోని సిద్దంగిర్గ గ్రామానికి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం నారాయణఖేడ్లోని క్యాంపుకార్యాలయంల�
హుజూరాబాద్ : హూజూరాబాద్లో కారుజోరు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు �
హాజీపూర్ : మండలంలోని పెద్దంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ రావ్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ తన అనుచరులతో కలిసి శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేశారు. ఈ సందర�
మంత్రి వేముల | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Congress-Twitter : కాంగ్రెస్కు ట్విట్టర్ షాక్.. మరో ఐదుగురు నేతల అకౌంట్లు లాక్! | కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆ పార్టీ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఖాతాన
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గోసుల శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో గొల్ల, కుర్మల సంఘం నాయకులు గులాబీ పార్టీకి మద్దతు పలికారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ�
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు శనివారం ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనలో ఉన్న మంత్రి
తెలంగాణను సిగరెట్టుతో పోల్చిన రాజశేఖర్రెడ్డి ఆయన వెటకారాలను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు కాంగ్రెస్ ముసుగులో వచ్చిన చంద్రబాబును తరిమి కొట్టారు రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్�
నా అనుమతి లేకుండా భువనగిరి టికెట్ ఇవ్వొద్దు: ఎంపీ కోమటిరెడ్డి భువనగిరి అర్బన్, జూలై 8: రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించే నాయకుడు ఎవరూ లేరని ఆ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వె
బీసీల అభ్యున్నతే లక్ష్యం: మంత్రి తలసాని హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అనేక విప్లవాత్మక పథకాలు ప్రవేశపె
ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ నేతలపై 2013 లో సరిగ్గా ఇదే రోజున నక్సలైట్లు కాల్పులు జరిపారు. జిరామ్ వ్యాలీలో జరిగిన ఈ కాల్పుల్లో కాంగ్రెస్కు చెందిన దాదాపు 30 మంది