‘అది చేస్తాం.. ఇది చేస్తాం అని కాంగ్రెస్ దొంగ హామీలు ఇస్తోంది. వాళ్లు ఏదీ చేయరు. ఉన్నవి తొలగిస్తరు. కాంగ్రెస్ అంటేనే కర్షక వ్యతిరేకి. అభివృద్ధి నిరోధకి. రైతన్నకు పంట పెట్టుబడికి ఇచ్చే రైతు బంధు ఆపాలని ఈసీ
రైతుబంధు పథకం నిలిపివేయాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ మండ ల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ నాయకులు, రైతులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ నాయకులు రైతులు, దళితులకు అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులందరూ గిరిజన వ్యతిరేకులేనని పీపుల్స్వార్ ఆరోపించింది. ఆ రెండు పార్టీల నేతలకు ఓట్లు వేసి గెలిపించి లాభం లేదని, ఛత్తీస్గఢ్ నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకులను తరిమి కొట్టాలని పి�
కాంగ్రెస్ మొదటి లిస్ట్కే గాంధీభవన్కు తాళాలు వేసుకున్నారని.. రెండో లిస్ట్ ప్రకటిస్తే జుట్లు పట్టకుని అంగీలు చింపుకునే పరిస్థితి వస్తుందని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. నాలుగు పార్టీలు మారేటోళ�
పేదల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో పలువురు చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటానికి చెందిన 100మంది,
ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేస్తే క ష్టాలు కొని తెచ్చుకున్నట్లే అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కా ర్యాలయంలో కేటీదొడ్డికి చెందిన బీజేపీ, కాంగ్రెస్�
Minister Harish Rao | ఒకప్పుడు పల్లెలు, పట్టణం అనే తేడా లేకుండా కరెంట్ కోతలు ఉండేవని, పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఉండేవని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అ
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం ఉప సర్పంచ్ మేడి తిరుపతి 24 గంటలు గడవకముందే సొంతగూటికి చేరుకున్నారు. బుధవారం ఉదయం కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన, రాత్రి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి సమక్షంలో బీఆర�
బీఆర్ఎస్ పార్టీకి ఊరూరా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇతర పార్టీల వారి�
నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపించానని మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని బడుగుల లింగయ్య యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయ