నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానిక
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో మర్రిగూడ మండలం నుంచి వైస్ ఎంపీపీ కట్కూరి వెంకట�
కాంగ్రెస్తో మునుగుడే.. రాజగోపాల్తో రెంటికి చెడ్డ రేవడే కారెక్కడానికి బారులు తీరుతున్న విపక్ష నేతలు మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్సే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం కారుదే వానకాలం నేతలను న
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరారు. పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు �
పరిగి, ఆగస్టు 14 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నాయకులు చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగిలోని
హైదరాబాద్, ఆగస్టు 12 : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూరు, రాంభోజీ గూడెం గ్రామాలకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని మంత్రుల ని
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ నలుపు రంగు దుస్తుల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్త ఆందోళన చేపట్టార
జనగామ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేవరుప్పుల మండలం సింగరాజుపల�
జయశంకర్ భూపాలపల్లి : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మండలం నేరే�
సీఎం కేసీఆర్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెచ్చి ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆదివారం కూడా పలు చోట్ల పెద్ద ఎత్తున గులాబ�
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ అయ్యాయి. జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెత్తా డిసౌజాలకు ఇవాళ ఢిల్లీ హైకోర్టు నోటీసులు జార�
మెండోరా మండల కాంగ్రెస్ మైనారిటీ సెల్, యూత్ నాయకులు మంత్రి ప్రశాంత్రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. మైనారిటీ నాయకు�
కాంగ్రెస్ను చీల్చేందుకు బీజేపీ పావులు అధికారంలో ఉన్నా.. విపక్షాన్ని కబళించే కుట్ర సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పీసీసీ చీఫ్ భేటీ ఐదుగురు గైర్హాజరు.. వారి ఫోన్లు స్విచాఫ్ మైఖేల్ లోబోపై కాంగ్రెస్ అధిష్ఠా�
రాష్ట్ర కాంగ్రెస్లో నేతల మధ్య పంచాయితీ పరాకాష్టకు చేరింది. ఒకవైపు రేవంత్రెడ్డి, మరోవైపు సీనియర్ నేతలు ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు.