రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ‘నోట్ల కట్టల పాములు’ బుసలు కొడుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దురాలోచనతో ఎంతకైనా తెగబడుతున్న ఆ పార్టీ ధన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఖ�
ధరణిని ఎత్తేస్తే ఏమైతది.. దళారులు, పైరవీకారుల రాజ్యం పుట్టుకొస్తది. పైసలు ముట్టజెప్పందే ఫైలు ముందుకు కదలదు. ఏండ్లకేండ్లు, దుమ్ము పట్టినా సరే ఆ దస్ర్తాన్ని పట్టించుకునే నాథుడు ఉండడు. ఇంకా.. భూ రికార్డులు మా�
‘ఒకడిని ఓ పెద్ద మనిషి అడిగిండట.. నువ్వెందుకు పుట్టినవ్ వంకర అంటే.. సక్కగున్నోన్ని ఎక్కిరించడానికి అన్నడట.. ఇవాళ కాంగ్రెస్ నేతల అడ్డగోలు మాటలు కూడా గిట్లేఉన్నయ్.. తెలంగాణ వచ్చినంక ఎవుసానికి 24 గంటల ఉచిత క�
Bodhan | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బరితెగింపు రాజకీయాలకు పాల్పడుతున్నది. ఈ సారి ఏకంగా బోధన్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్పై దాడికి దిగింది. కాంగ్రెస్ నేతలకు బీజేపీ కార్యకర్తలు
ఆయన ప్రాణం, జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీనే. పార్టీలో ఆయన అత్యంత సీనియర్ నేత. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ వనపర్తి టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో నిన్న మొన్న పార్టీలో చేరిన మేఘారెడ్డికి టికెట్ �
అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కనబెట్టిన కాంగ్రెస్, మరోమారు మాదిగలను మోసం చేయడానికే ఆర్డినెన్స్ తెస్తామంటున్నదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఎస్సీ వ�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని, దాని స్థానంలో భూ మాత తెచ్చి పట్టాదారు, కౌలుదారు కాలం పొందు పరుస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అంటున్నారు. అంటే ఇప్పుడున్న ధరణితో కాంగ్రెస్ నేత
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లోనికుర్దు గ్రామంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం పూర్తి చేసుకొని ఓ హోటల్ వద్ద ఛాయ్ తాగుతుండగా, అదే గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు అందోల్ ఎమ్మెల్యే క్రాంత
నఖల్ మార్నేకో అఖల్ రహ్నా.. అంటే కనీసం నఖలు కొట్టేందుకైనా కాస్త తెలివి ఉండాలి. తెలంగాణ కాంగ్రెస్కు అది కూడా లోపించింది. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోను కాస్త అటుఇటుగా మార్చి.. కాంగ్రెస్ �
బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేసిన ఘటన బుధవారం మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో చోటుచేసుకున్నది. కొంతమంది యువకులు పాలమూరు యూనివర్సిటీ విద్యార్థుల (నిరుద్యోగులు) ముసుగులో సీఎం కేసీఆర్�
BRS | ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు, సీనియర్ నేత కాటూరి రమేష్తో పాటు పలువురు ముఖ్యనేతలు కాంగ్రెస్ పార్టీ