ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏపీలోని తిరుపతి జిల్లా నుంచి వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరార�
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న ‘హాథ్ సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్' సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు మంగళవారం తన్ను కున్నారు. భట్టి క�
Kumaraswamy | అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుమారు 15 మంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో చేరుతారని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి (Kumaraswamy) అన్నారు. చిత్రదుర్గ మాజీ శాసన మండలి సభ్యుడు రఘు ఆచార్ ఇప్పటికే తనతో మాట్లాడారని, జ
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు మాలలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిపై వనస్థలిపురం పోలీస్స్టేషన్లో పలు సెక్షన కింద కేసులు నమోదయ్యాయి.
యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోగా, సమైక్య రాష్ట్రంలో పదేండ్ల పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా అధికారం ఉన్నా అభివృద్ధి ముసుగులో తమ జేబులు నింపుకున్న చరిత్
‘ప్రధాని మోదీపై ఫిర్యాదా? దాన్ని మేం తీసుకోం, కేసు నమోదు చేయం’ ఇదీ బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని భోపాల్ పోలీసులు ఫిర్యాదుదారులకు ఇచ్చిన సమాధానం. ఈ ఘటన రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు ప్రకటన తర్వాత శ�
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉన్న విశ్వాసంతోనే విపక్ష నాయకులు బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
కరీంనగర్ జిల్లాకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని నగర మేయర్ యాదగిరి సునీల్రావు ధ్వజమెత్తారు. వరదకాలువ, మధ్యమానేరు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల పేరుతో మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి, మట్టి పను
ఎనిమిదేండ్లుగా గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, ప్రగతి పనులపై అన్ని ప్రాంతాల్లో చర్చ జరుగాలని, ఇందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు వివరించేలా కార్యోన్ముఖు�
ఛత్తీస్గఢ్ బొగ్గు స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతల నివాసాలతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది