సంగారెడ్డిలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను బుధవారం కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని జుక్కల్ ఎ మ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మద్నూ ర్, పెద్దకొడప్గల్, డోంగ్లీ మండలాల్లో బుధవారం పర్యటించిన ఎమ్మెల్యే..
ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్కార్ చేతలకు పొంతన లేకుండా పోయింది. రైతుబంధు స్థానంలో రైతు భరోసా పేరుతో ఎకరాకు పెట్టుబడి సాయంగా రూ.7500 అందిస్తామని చెప్పి... త
ఆరు గ్యారంటీల అమలు కోసం అంతటా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ పరంగా సాగుతున్న ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
MLA Palla Rajeshwar reddy | శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర ఏర్పాట్ల సందర్బంగా నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులను వేదికపైకి పిలవడం దురదృష్టకరమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy ) ఆర�
తుంగతుర్తి నియోకవర్గం అర్వపల్లి మండలం కాసర్లపహాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మెండె సురేశ్, అతని భార్య, పిల్లలపై కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆ�
పోలీస్ అధికారుల ఆదేశాలు సామాన్యులకేనా.. రాజకీయ నా యకులకు వర్తించవా అంటే.. ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. మల్దకల్ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వేర�
‘కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకంటే, సృష్టించిన ఆస్తుల విలువే అధికంగా ఉన్నది. కానీ, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్టే.. ప్రభుత్వంలోనూ వాస్తవాలు వక్రీకరిస్తున్నరు.
Congress leader | మహబూబ్నగర్ జిల్లాలో ఒక కాంగ్రెస్ నేతకు, దళితులకు మధ్య భూ వివాదం రాజుకున్నది. తరతరాలుగా తాము వినియోగిస్తున్న శ్మశానవాటికను ధ్వంసం చేసి, దానిని చదును చేశారంటూ ఇప్పటూరుకు చెందిన దళితులు రోడ్డెక్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొనేందుకు ఓ కాంగ్రెస్ నేత విఫలయత్నం చేశా డు. ప్రభుత్వ భూమిని చదును చేసుకుని ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నార
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని, ఇప్పటికే రెండింటిని అమలు చేశామని, మరో పది పదిహేను రోజుల్లో మరో రెండు అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన స