ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న కుందూరు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలంగాణ ద్రోహులని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ఆరోపించారు.
ప్రజాసంక్షేమ మే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రామాయంపేట బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు, సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గిర్మా�
BRS | బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ ( BRS )లో చేరుతున్నారు.
మండలంలోని వెంకటాపూర్(కె) గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ చెందిన 21 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ నేత దయాకర్ ఆధ్వర్యంలో ఆదివారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని ఆమె ని�
మహిళలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని శిల్పరామంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుక
‘నల్లగొండను నాశనం చేసింది మీరే.. మీ నాయకత్వంలో లక్షలాది మంది ప్రజల ఎముకలు గూళ్లయ్యాయి.. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి.. కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ ఎందుకు క్షమాపణ చెప్పాలి?
Minister Jagadish Reddy | నల్లగొండ ప్రజలకు అడుగడుగునా మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు ముందుగా జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) డిమాండ్ చేశారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆరు దశాబ్దాల పాలనలో పైరవీకారులు పుట్టుకొచ్చారు. ఊరూరా భూ వివాదాలు. గజానికి గట్టుపంచాయతీ. రాత పహాణిలో రాత్రికి రాత్రే మారిపోయే హక్కుదార్లు. రైతును రైతుగా గుర్తించడ�
తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిన బీజేపీ, కాంగ్రెస్ నేతలకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించే అర్హత లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను.. తల్లిని చంపి బిడ్డను బతికి�