అసెంబ్లీ ఎన్నికలకు మూడు నాలుగు నెలల సమయమున్నా ముందుగానే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ నాయకుల్లో జోష్ నెలకొంది. సిట్టింగ్లకే టికెట్ల కేటాయింపుతో కార్యకర్తలు సంబుర�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్- బీజేపీల నుంచి పెద్దఎతున్న బీఆర్ఎస్లో చేరుతున్నారని అం�
మహిళలు పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీ ఆర్ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిసరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్�
Minister Errabelli | బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగపురం ప్రభాకర్, ఈర్ల రవి, గాదరి వేణు, గొల్ల పరుశరామ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెలో చాలా రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు గురువారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అందరూ చూ స్తుండగా.. ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఒకరికొకరు కాలర్లు పట్టుకొ
వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సాగునీటి రా కతో సాగు స్వరూపం మారిపోయిందన్నారు. జిల్లా కేం ద్రంలోని క్యాంప్ కార్యాలయంలో పెద్దమంద
Minister Niranjan Reddy | వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సాగునీటి రాకతో సాగు స్వరూపం మారిపోయిందన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో
గ్రేటర్ 55వ డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. డివిజన్ పరిధిలోని భీమారం, రామారం, కోమటిపల్లికి చెందిన వివిధ పార్టీల నుంచి సుమారు 300 మంది నాయకులు, కార్యకర్త�
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సంపేట మండలం ఆకులతండా గ్రామానికి చెం
Minister Jagdish Reddy | రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరద ప్రభావంపై కాంగ్రెస్ నాయకులు బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి ( Minister Jagdish Reddy ) మండిపడ్డారు.
అందోల్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని, ప్రతి పక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈసారి డిపాజిట్లు కూడా రావని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం అందోల్లోని క్యాం ప్ కార్యాలయంలో రాయికోడ్
చేసిన పనిలో తప్పులు వెతకడం తేలిక. అందుకే ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల్లో తప్పులు వెతుకుతున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షాలుగా చెప్పుకొంటున్న కాంగ్రెస్, బీజేపీలు ముఖ్యమంత్రి కేసీఆ�
Mahabubnagar | మూడు గంటల కరెంటు చాలన్నా కాంగ్రెస్ విధానాన్ని నిరసిస్తూ నిరంతరంగా బీఆర్ఎస్ లోకి వలసలు కొనసగుతున్నాయి. ఆ పార్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లోని చిన్నఆదిరాల, �
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. 200 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నా�