కాంగ్రెస్ నాయకులు ఐదు దశాబ్దాలపాటు వివిధ దశల్లో అధికారాన్ని అనుభవించి తెలంగాణను విస్మరించడం వల్లే నాడు పాలమూరు వలసలు, ఆత్మహత్యలు, ఆకలిచావులకు చిరునామాగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ధ్�
కాంగ్రెస్ పాలనలో నీళ్లు, నిధులు, కరెంట్, పింఛన్, ప్రజల సమస్యలన్నీ పెండింగ్లోనే ఉన్నాయని, పెండింగ్కు పర్యాయపదం కాంగ్రెస్ పార్టీ అని వ్యవసాయశా ఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. జిల్�
Minister Jagadish Reddy | నల్లగొండ కాంగ్రెస్ నాయకులు వృద్ద జంబుకాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. వారి హయాంలోనే జిల్లాలో ఫ్లోరోసిస్, కరువు పెరిగిందని ఆరోపించారు.
కాంగ్రెస్ (Congress) పాలన పాపమే పాలమూరు (Palamuru) వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీ నేతలు జిల్లా ప్రజలను ఓట్లు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం�
రాష్ట్ర బీజేపీలో కొత్త తలనొప్పి మొదలైంది. ఆది నుంచి వలస నేతలనే నమ్ముకున్న బీజేపీకి ఇప్పుడు ‘ఘర్ వాపసీ’ టెన్షన్ పట్టుకున్నది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు ఇప్పుడు తిరిగి సొంత గూటికి వెళ్లేందు�
కాంగ్రెస్, బీజేపీ నేతలు మళ్లీ తప్పుడు ప్రచారంతో వస్తున్నారని, ప్రతిపక్షాలను నమ్మితే రాష్ట్రం మళ్లీ అంధకారంలోకి పోతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి మన పాలనను మళ్లీ తెచ్చుకుందామని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కావాలో, ధరలు పెంచే బీజేపీ, కాంగ్రెస్ కావా�
శ్రీకాంతాచారి మరణానికి కారకులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి దండలు వేయడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేక పోతుందని బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు. సోమవారం తెలం
Mlc Pochampalli | డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని మరింత కోల్పోతున్నదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి(Mlc Pochampalli) ఆరోపించారు.
Minister Errabelli | తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్ నేడు మొసలి కన్నీరు కారుస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) ఆరోపించారు.
BRS Party | మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తున్నది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆకర్షితులపై మహారాష్ట్రకు చెందిన �
నియోజకవర్గంలోని చింతలపాలెం మండలం పులిచింతల ముంపు బాధితుల కల నెరవేరింది. ముంపు బాధితుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కలెక్టర్, పులిచింతల అధికారులతో సమీక్షా సమావేశం ని�
ధాన్యం కొనుగోళ్లపై తనకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నల వర్షం కురిపించారు. వారు సమాధానాలు చెప్పకుండా తెల్లముఖం వేశారు.
బట్టకాల్చి మీదేసి, అసత్య ప్రచారంతో ఏదో రకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలపై జనం తిరుగబడుతున్నారు. తరిమితరిమి కొడుతున్నరు. ఇందుకు మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలా