రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగి మున్సిపాలిటీ గండిపేట్లో కాంగ్రెస్ మైనార్టీ విభాగానికి చెందిన సుమారు 300 మంది మైనార్టీ నాయకులు స్థానిక కౌన్సిలర్లు గోపాల సునీత, విజిత ప్రశాంత్ యాదవ్ల నేతృత్వంలో �
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నవి విపక్షాలు కాదు, విషవృక్షాలు. ప్రతిపక్షాల లక్ష్యం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. ఇందుకోసం అవి అబద్ధాలు ఆడటాన్ని అలవోకగా అలవాటు చేసుకున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పట్టు తప్పుతోంది. కొద్దో గొప్పో పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తుల, అసమ్మతుల, రెబల్స్ బెడద తలనొప్పిగా మారుతోంది. ఆదిలాబాద్, బోథ్, ముథోల్, �
ఐదు దశాబ్ధాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగునీరు, కరెంటు లేక అనేక ఇబ్బందులు పడ్డామని, మళ్లీ ఆ దరిద్రం కావాలో? లేక పదేళ్లుగా స్వరాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కావాలో? ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కరీంన
నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తున్నా కాంగ్రెస్లో మాత్రం ప్రతిష్ఠంభన తొలగడం లేదు. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులపై క్షేత్రస్థాయిలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీరు మారడం లేదు. మారే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. నేతల మధ్య కొట్లాటలు, తన్నులాటలతో టికెట్ల పంచాయితీ తారస్థాయికి చేరింది. అసంతృప్త నేతల ధర్నాలు, నిరసనలతో గాంధీభవన్ దద్ద�
తెలంగాణ సమగ్ర అభివృద్ధి, సబ్బండ వర్గాల సంక్షేమానికి కేసీఆర్ భరోసాగా ఉన్నారని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. ఆదివారం మండలంలోని ముక్రా(బీ) గ్రామంలో ఇంటింటికీ తిరు�
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కారు పార్టీ జెట్స్పీడ్తో దూసుకెళ్తున్నది. వాడవాడలా ప్రచారంలో హోరెత్తిస్తున్నది. ఇంటింటికీ పథకాలను వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నది. జోరుగా చేరికలతో కళకళలాడుత�
Congress Leaders Expelled | సొంత పార్టీ అభ్యర్థులపై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 39 మంది నేతలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. (Congress Leaders Expelled) వారి ప్రాథమిక సభ్యత్వాన్ని ఆరేళ్ల పాటు రద్దు చేసింది.
కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్ బైండోవర్ కేసులపై ఆ పార్టీలో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. దాదాపు 24 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి పార్టీ టికెట్ �
‘ఏ ముఖం పెట్టుకొని మా ఊరికొచ్చినవ్' అంటూ హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ను.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి గ్రామస్థులు నిలదీశారు.
కాంగ్రెస్ నాయకులు కొంత మంది బీఆర్ఎస్ నాయకులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, అయినా కార్యకర్తలు, ప్రజలు తమ వెంటనే ఉన్నారని, వారు ఎన్నికుట్రలు చేసినా బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేరని నాగార్జునసాగర్�
Revanth Reddy | ఒడ్డుకు చేరేదాకా ఓడ మల్లన్న... ఆ తర్వాత బోడ మల్లన్న! అనేది సామెత. కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాత్రం ఒడ్డుకు చేరకముందే బోడ మల్లన్న అంటున్నారు. సాధారణంగా తనలోని నైజం బయటికి తన్నుకొస్తుండట�