ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ గద్వాలలో వందశాతం నమోదైంది. అయితే ఎన్నికల వేళ పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలోని పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్యే కృష�
కర్ణాటక కాంగ్రెస్లో లోక్సభ టికెట్ల పంచాయితీ కుంపటి రేపింది. కోలార్ నుంచి రాష్ట్ర మంత్రి కేహెచ్ మునియప్ప అల్లుడు చిక్కా పెద్దన్నకు టికెట్ దక్కనుందనే ప్రచారం నేపథ్యంలో.. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ�
కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుపై ఇష్టారీతిన మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ నాయకులు పేర్కొన్నారు.
‘నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒక సోషల్ మీడియా యాక్టర్. కేంద్రంలో వారి పార్టీ అధికారంలో ఉన్న తన సెగ్మెంట్ పరిధిలో ఐదేండ్లలో పది రూపాయల పనిచేయలే.
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని జటప్రోల్, కొండూరు, శింగవరం, గోప్లాపురం గ్రామాల సమీపంలో ఉన్న వాగుల నుంచి కాంగ్రెస్ నేతలు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.
రైతుల మేలు కోసం పీఏసీఎస్లకు ఎన్నో సేవలందించిన బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిపై విమర్శలు చేయడం సమంజసమేనా అని కోనసముందర్ పీఏసీఎస్ చైర్మన్ సామ బాపురెడ్డి ప్రశ్నించారు. సోమవారం
కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్లో కొత్త నినాదం రాజకీయాలను రక్తి కట్టిస్తున్నది. ఆ పార్టీలో మళ్లీ బీసీ రాగం తెరపైకి వచ్చింది. ఎంపీ సీటు బీసీలకే ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మన్నె క్రిశాంక్ను ఇంటికొచ్చి కొడుతా.. అంటూ కాంగ్రెస్ నాయకుడు ప్రెస్మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇవ్వడం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. సీఎం రేవంత్రెడ్డిని విమర్శిస్తే పా�
వారెంట్ ఉంటేనే ఫోన్ సీజ్ చేయాల్సి ఉంటుందని, కానీ ఎలాంటి వారెంట్ లేకుండానే తన ఫోన్ ఎందుకు సీజ్ చేశారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ నిలదీశారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడబోనని స్ప
మండల కాంగ్రెస్లో వర్గపోరు తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని మార్చడంతో విభేదాలు భగ్గుమన్నాయి. చాలాకాలంగా ఉన్న గ్రూపు తగాదాలు పార్టీ మండల అధ్యక్షుడి మార్పుతో రోడ్డెక్కాయి.
వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. బుధవారం మండలంలోని జడ్చెరువు, బచ్చురాజ్పల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. అకాల వర్షం కారణంగా దెబ్బతిన్�
భూ కబ్జాలకు పాల్పడే వారికి మేయర్ పదవి అప్పగించారంటూ.. సోమవారం కాంగ్రెస్కు చెందిన కార్పొరేటర్ నిహారిక గౌడ్, మాజీ సర్పంచ్ శంకర్గౌడ్ జవహర్నగర్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఇతర నాయకులతో కలిసి నిరస�
ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి అన్నారు. కార్పొరేషన్ చైర్మన్గా ఎన్ని�
‘ప్రజా పాలన’ పేరు చెప్పి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలంతా ఒకటే పాట పాడారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ప్రజాస్వామ్యబద్ధ పాలన కొనసాగిస్తామని సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు, నాయకులు �