కాంగ్రెసోళ్లు ఆరు కాదు, అరవై పథకాలు పెట్టినా గెలువరని, ప్రజల్లో ఆదరణ కోల్పోయారని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మోస పోతే గోస పడతామని, ఆలోచించి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందని అన్నారు.
టికెట్ నాకే.. లేదు నాకంటే నాకు.. అంటూ కాంగ్రెస్ నేతలు హోరాహోరీగా ప్రకటించుకుంటున్నారు. ఎన్నిక లు దగ్గరకొస్తున్న వేళ టికెట్ల కలవరం మొదలైంది. నాయకుల్లో సమన్వయం లోపించి వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి. ‘ఎవర�
కర్ణాటక మాడల్ తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు కర్ణాటకలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇరకాటంలో పడే విధం గా ఉన్నాయి.
BRS Party | పాలకుర్తికి చెందిన పలు సంఘాల నాయకులు, కాంగ్రెస్ నేతలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నా
అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాద్కు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తున్నాయన్నారు.
MLA Kranthi Kiran | బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని మునిపల్లి, రేగోడ్ మండలాలకు చెందిన కాంగ�
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా తొర్రూరు మండలం సోమవారపు కుంట తండాకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు �
ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉందని, ఇందిరమ్మ ఇండ్లలో బరాబర్ ఓట్లడుగుతామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాలలోని ఎమ్మెల్యే క్య
BRS | జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ టీడీపీ (TDP) ఇన్చార్జి, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి జాటోత్ ఇందిర, పాలకుర్తి తెలుగు యువత నేత ఎడవెల్లి సన్నీ, ఆకుల శ్రీనివాస్, గుగులోతు నరేశ్, కుర్వ శివ, ఎడవ�
వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. సోమవారం పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్లకు చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమ�